Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
ప్యాసింజర్ రైళ్లు ఎక్స్ప్రెస్లుగా మార్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చుతోంది. ప్రయాణదూరం 200 కి.మీల కంటే ఎక్కువ ఉన్న ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ ఎక్స్ప్రెస్లుగా మారుస్తోంది. ఈ మార్పుతో చిన్న...
‘దూద్ దూరం’తో 5 కోట్ల లీటర్ల పాల సరఫరా
26 మార్చి నుంచి 17 డిసెంబర్ వరకు
207 ట్రిప్పులతో 1,256 పాల ట్యాంకర్లతో సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్: ‘దూద్ దూరం’ స్పెషల్ ట్రెయిన్ ద్వారా 05 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసినట్టు దక్షిణమధ్య...
సంక్రాంతికి స్పెషల్ ట్రెయిన్లు
జనవరి 01వ తేదీ నుంచి 20వ తేదీ వరకు
ప్రయాణికులకు అందుబాటులోకి
ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఎపిలోని సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే వారికి దక్షిణమధ్య రైల్వే తీపికబురు అందించింది....
ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు
హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
లింగంపల్లి – విజయవాడ.. ఇంటర్సిటి ఎసి ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : లింగంపల్లి -టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఏసీ ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 9వ తేదీన (బుధవారం) నుంచి ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి...
ఈసారి రికార్డు స్థాయిలో సరుకు లోడింగ్
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ డివిజన్ ప్రస్తుత సంవత్సరం సరుకు లోడింగ్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి సరుకు లోడింగ్లో అధిక...
ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు
హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
‘దూధ్ దురంతో’ రైలుతో పాల రవాణా
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రైలు సర్వీసులను రద్దు చేసిన రైల్వే శాఖ, నిత్యావసర సరుకుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే వినూత్న కార్యాచరణతో ‘దూధ్...
సిద్దిపేట జిల్లాకు రైలు..
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఆ జిల్లాలో రైలు కూతపెట్టబోతోంది. మనోహారాబాద్ నుంచి మార్చిలో రైలును నడిపేందుకు దక్షిణమధ్య అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2023, -24 బడ్జెట్లో మనోహరాబాద్ టు...