Home Search
మంచిర్యాల - search results
If you're not happy with the results, please do another search
సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు
హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం
హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు
రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో
ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు
ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం
అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే
ప్రమాదం...
పెళ్లి వేడుకలో ఘర్షణ… ఆరుగురికి కత్తిపోట్లు
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం కత్తిపోట్ల కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్ఎ కాలనీలో పెళ్లి విందులో వధువు, వరుడి తరపు బంధువులు ఘర్షణకు దిగారు. ఆరుగురికి కత్తి పోట్లకు గురకావడంతో ఆస్పత్రికి...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
తెలంగాణకు చల్లటి కబురు!
హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజులపాటు వాన కురియనున్నదని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడకపోవచ్చు. కాకపోతే మండుతున్న ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం...
పెద్దపల్లిలో త్రిముఖ పోరు
పెద్దపల్లి పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరిధీమా వారు వ్యకం చేసు కుంటూ ప్రచారంలో దూసుకెళ్తు
న్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ కాంగ్రెస్ ఎంఎల్ఎలే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ...
తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి...
సోమ, మంగళవారం జాగ్రత్త… ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ....
హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,...
మూడు రోజులు… వడగాలులు
తెలంగాణ జిల్లాల్లో మూడు రోజుల వడగాలులు...
హెచ్చరించిన వాతావరణశాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం...
గడ్డం బ్రదర్స్ గట్టెక్కించేనా?
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్సే..
ఎమ్మెల్యేలు తలచుకుంటేనే గెలుపు ఖాయం
ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు
వారసుడు వంశీకృష్ణ గెలుపునకు ప్రయత్నాలు
కోల తిరుపతి/ కరీంనగర్: ఉమ్మడి జిల్లా బ్యూరో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం...
అదిబాద్లో భగ్గుమన్న ఎండలు
రాగల రెండు రోజుల్లో 42డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మంగళవారం అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు...
పండుగపూట విషాదాలు
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి
వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు...
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు...
ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...
ఐదు రోజులు భగభగలే
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది...
వీధి కుక్కల దాడిలో పసికందు మృతి
మంచిర్యాల జిల్లా, భీమిని మండలం, కేస్లాపూర్లో అమానవీయ ఘటన జరిగింది. వీధికుక్కల దాడిలో ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందింది. బుధవారం రాత్రి చిన్నారిని ఓ మహిళ పంట చేనులో వదిలి వెళ్లిపోయింది....
కేస్లాపూర్ లో అమానవీయ ఘటన
మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 నెలల బాలికను ఓ మహిళ చేనులో వదిలేసి వెళ్లిపోయింది. వీధికుక్కలు దాడి చేయడంతో చిన్నారి మృతిచెందింది....
ఎన్నికల ముంగిట్లో ఎన్కౌంటర్లు
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జ రగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్లు ముమ్మరంగా చేపట్టారు. ఈ...
రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు...
గడ్చిరోలిలో ఎన్కౌంటర్: నలుగురు మావోలు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....