Home Search
రైల్వేస్టేషన్ - search results
If you're not happy with the results, please do another search
హక్కుల ఉద్యమ దిక్సూచి
దేశంలో పరాగ్ కుమార్ దాస్, జలీల్ ఆంద్రబీల హత్యల తర్వాత దేశంలోనే పౌర హక్కుల సంఘం స్తబ్దతకు గురైన స్థితి లో డా. రామనాధం లాంటి హక్కుల కార్యకర్తల కార్యాచరణ దేశ వ్యాప్తంగా...
కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13వ...
రైలు బోగీలో సిలిండర్ పేలి 9మంది దుర్మరణం
20మందికి గాయాలు
అక్రమంగా తీసుకెళ్లి టీ కాస్తుండగా మంటలు
తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్లో ఘటన
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీ...
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
25న కాచిగూడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ : కాచిగూడ-బెంగళూరులను కలిపే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఈనెల 25వ తేదీన ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలుతో హైదరాబాద్బెంగళూరు మధ్య కనెక్టివిటీని...
ఖజురహో-ఉదయ్పూర్ రైలు ఇంజిన్లో మంటలు
న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహోఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గాయాలు...
భార్యాభర్తల దాడితో రైలు ప్రమాదానికి బలైన యువకుడు
ముంబై : ముంబై రైల్వే స్టేషన్లో భార్యాభర్తలతో ఘర్షణ పడిన 26 ఏళ్ల యువకుడు అదుపు తప్పి రైలు కింద పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9. 15...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు
హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన శంకుస్థాపన...
తొలిదశలో అభివృద్ధి చేసే స్టేషన్ల వివరాలు…
న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తెలంగాణలో రూ. 894.09...
దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: ప్రధాని మోడీ
హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు....
బీజింగ్లో భారీ వర్షాలకు 20 మంది మృతి
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో భారీ వర్షాల కారణంగా 20 మంది మృతి చెందారు. 27 మంది గల్లంతయ్యారు. రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదనీరు ముంచెత్తడంతో రైల్వేస్టేషన్లను...
సారూ.. మా రోడ్డు బాగు చేయండి
బాసర : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓని -, బాసర మార్గన గల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణీకులు , గ్రామస్తులు రాత్రి వేళల్లో ఈ రోడ్ల...
నీట మునిగిన వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు
వరంగల్: భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటిమట్టం పొంగిపొర్లడంతో ముందుజాగ్రత్త చర్యగా దక్షిణ మధ్య రైల్వే (SCR) హసన్పర్తి,...
మణిపూర్కు గూడ్స్రైలు..
ఇంఫాల్ : మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన గూడ్సురైల్వే సేవలను సోమవారం పునరుద్దరించారు. గువాహటి నుంచి తమెంగ్లాంగ్ జిల్లా ఖోంగ్సాంగ్కు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు...
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్లో కొత్తపల్లికి చెందిన మహ్మద్ రఫీ(38)అనే వ్యక్తి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రామగుండం హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్...
రాజస్థాన్లో భారీ వర్షాలు.. బైక్తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి
జైపూర్ : రాజస్థాన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జోధ్ పూర్ లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు...
నాలుగు స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే తక్కువ ధరకే భోజనం, త్రాగునీటిని అందించే సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు దక్షిణ...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
కిషన్రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు...
వేగంగా సాగుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు
4,276 ఎకరాల్లో 20,379 కోట్లతో నిర్మాణం
అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేస్తామంటున్న అధికారులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. సిఎం కెసిఆర్...