Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
మేవానీ అరెస్టు!
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీని, వల్లభభాయ్ పటేల్ను తన ప్రియతమ జాతీయ నాయకులుగా ప్రకటించుకున్నది. ఆర్ఎస్ఎస్ ఆశ్రమంలో తాము అమితంగా ఆరాధించినవారి ప్రస్తావన...
ఆరేసిన హార్దిక్ సేన
మళ్లీ ఓడిన కోల్కతా, గుజరాత్కు ఆరో విజయం
ముంబై: ఐపిఎల్లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్య సేన ఆరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఉత్కంఠభరితంగా...
రాష్ట్రాలకు గుజరాత్ గుండు
దేశంలో నడుస్తున్నది మోడెమొక్రసీ
ఆఫ్ గుజరాత్.. బై గుజరాత్.. గుజరాత్
గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
మోడీ దేశానికి ప్రధాని అయినా గుజరాత్ సిఎం తరహాలోనే పనిచేస్తున్నారు
వరంగల్లో కోచ్ హామీని మరిచిపోయి...
బిజెపివైపు హార్దిక్ చూపు!
ఆహ్మదాబాద్ : ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ రాష్ట్ర పిసిసి చీప్ హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపాటుకు...
సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని
చరఖా తిప్పిన బొరిస్ జాన్సన్
గాంధీజీపై ప్రశంసల వర్షం
నేడు ఢిల్లీలో ప్రశాని మోడీతో సమావేశం
అహ్మదాబాద్: బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్ చేరుకున్నారు. గుజరాత్లో దిగిన ఆయనకు...
మోడీపై ట్వీట్ చేసినందుకు గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మేవానీ అరెస్ట్
గాంధీనగర్(గుజరాత్): ప్రధాని నరేంద్ర మోడీ ‘గాడ్సేను దేవుడిగా భావిస్తున్నాడు’ అంటూ పోస్ట్ పెట్టినందుకు గుజరాత్ కు చెందిన ఇండిపెండెంట్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. మోడీ పశ్చిమ రాష్ట్ర...
గ్లోబల్, ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రంపై కిషన్ రెడ్డి ట్వీట్ ఏమైంది?
రాష్ట్రానికి వస్తుందని చెప్పి
గుజరాత్కి పంపించేశారు
ప్రధాని మోడీ,
కిషన్రెడ్డిలపై హూధెగహం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నేతృత్వంలోని బిజెపి సర్కారు వివక్షను చూపిస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు....
ఆలోచన మారితే మనోభావాలు దెబ్బతినవు
ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది థామస్ పెయిన్ (1737-1809) అమెరికన్ తత్వవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. దళితుల చేతితో నీళ్లు తాగడానికి...
మసీదుల పైన లౌడ్స్పీకర్లను మీ రాష్ట్రాలలో తొలగించండి
బిజెపికి ప్రవీణ్ తొగాడియా సూచన
నాగపూర్: తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మసీదులపైన లౌడ్స్పీకర్లను బిజెపి తొలగించాలని విశ్వహిందూ పరిషద్(విహెచ్పి) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సూచించారు. మసీదులపైన ఉండే లౌడ్ స్పీకర్లను మహారాష్ట్ర...
దీర్ఘకాల కొవిడ్తో తీవ్ర సమస్యలు
న్యూఢిల్లీ : దీర్ఘకాల కొవిడ్తో బాధపడుత్నువారు ఎంతమందో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తరువాత...
హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హనుమాన్ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ...
దేశానికి గుజరాత్ ఆదర్శమా!?
‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు...
కాంగ్రెస్ను వీడుతాననడం నిజం కాదు
తేల్చిచెప్పిన హార్ధిక్ పటేల్ వివరణ
గాంధీనగర్ : తాను కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను గుజరాత్ పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు ఇది నిరాధారపు వార్త, వదంతి అని...
రానున్న పదేళ్ళలో రికార్డు స్థాయిలో కొత్త వైద్యులు : మోడీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల పథకం వల్ల రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో నూతన వైద్యులు రాబోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు....
హ్యాట్రిక్పై సన్రైజర్స్ కన్ను
నేడు కోల్కతాతో పోరు
ముంబై: ఐపిఎల్లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గిన హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఈసారి కూడా గెలిచి...
ఆప్ గూటికి కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్ఎల్ఎ ఇంద్రనీల్ రాజ్గురు గురువారం రాజ్కోట్లో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) లో చేరారు. గుజరాత్లో...
ద్వేష దేశం!
రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ రెడీ : మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఒ) అనుమతి మంజూరు చేస్తే, ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో...