Home Search
అశోక్ గెహ్లాట్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక ఊహించని ఫలితం కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం నేతిబీరలో నెయ్యి మాదిరిగా వున్న పార్టీల్లో వాస్తవ అధినాయకత్వం ఎవరి చేతుల్లో వుంటుందో వారు కోరుకునే...
ఖర్గే x థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కర్నాటక సీనియర్ నేత
మద్దతుగా పోటీనుంచి తప్పుకున్న దిగ్విజయ్
నామినేషన్లు వేసిన ఇరువురు నేతలు
బరిలో జార్ఖండ్ మాజీ ఎంపి త్రిపాఠీ కూడా..
అయినా పోటీ ఆ...
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
పోటీ నుంచి తప్పుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి
దిగ్విజయ్, థరూర్తో పాటు తెరపైకి ముకుల్ వాస్నిక్
మాది దోస్తీ కుస్తీ దిగ్విజయ్ సింగ్ పోటీపై శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
షరతులు పెట్టినందుకు గెహ్లోత్ వర్గంపై ఏఐసిసి పరిశీలకుడు అజయ్ మాకెన్ విమర్శ
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ ఇంఛార్జి అజయ్ మాకెన్ సోమవారం అశోక్ గెహ్లాట్ శిబిరంపై షరతులతో కూడిన తీర్మానాన్ని ముందుకు తెచ్చినందుకు విమర్శించారు. దీనిని ప్రయోజనాల విరుద్ధమని(conflict of interest) పేర్కొన్నారు. ఇప్పటికే సిఎల్పి...
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం!
సచిన్ పైలట్కు సిఎం పదవిస్తే ఒప్పుకోం
గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది
ఎంఎల్ఎల రాజీనామా హెచ్చరిక
సిఎల్పి భేటీకి ముందు కీలక పరిణామాలు
నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్లో...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో శశి థరూర్!
నామినేషన్ పత్రాల సేకరణ..30న దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ శనివారం ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ పత్రాన్ని ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి పొందినట్లు పార్టీ...
కొత్త అధ్యక్షుడెవరైనా గాంధీలకు ప్రాక్సీయే
బిజెపి వ్యంగ్యోక్తులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరైనప్పటికీ ఆయన గాంధీ కుటుంబానికి ప్రాక్సీగానే ఉంటారని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాగా వారి రిమోట్ కంట్రోల్తోనే పని చేస్తారని బిజెపి శుక్రవారం వ్యాఖ్యానించింది....
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
జోడు పదవులు కుదరవు: రాహుల్ గాంధీ
అశోక్ గెహ్లాట్కు పరోక్ష హెచ్చరిక
ఎర్నాకుళం(కేరళ): ‘ఒకరికి ఒకే పోస్ట్’ అనే నియమాన్ని రాహుల్ గాంధీ మరోసారి బలపరిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లాట్ను ఉద్దేశించి ఆయన “ఒక వ్యక్తి రెండు...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!
సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ సిద్ధం
సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్...
రాహుల్ సారథ్యంలోనే కాంగ్రెస్ బలోపేతం
అశోక్ గెహ్లాట్ ఉద్ఘాటన
కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని, ఆయన సారథ్యంలోనే పార్టీ ఐకమత్యంగా ఉండి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాహుల్ గాంధీ...
భారత్ జోడో యాత్ర… మన్ కి బాత్ ఒకటి కాదు
న్యూఢిల్లీ: కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు మన్ కి బాత్కి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పష్టం చేసింది. ప్రజల ఉద్దేశ్యాలు, డిమాండ్లు ఢిల్లీకి...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్కు కట్టుబడి ఉన్నాం
సెప్టెంబర్ 20 నాటికల్లా కొత్త
అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది
పార్టీ ఎన్నికల అథారిటీ చీఫ్
మధుసూదన్ మిస్త్రీ స్పష్టీకరణ
పార్టీకి గాంధీయేతర
అధ్యక్షుడు ఖాయమా?
రేసులో ముందున్న అశోక్ గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ...
దేశభక్తి గీతాలతో రాజస్థాన్ విద్యార్థుల ప్రపంచ రికార్డు
జైపూర్: రాజస్థాన్ విద్యార్థులు ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా విద్యార్థులు ఏకకాలంలో దేశభక్తి గీతాలు ఆలపించి ప్రపంచ రికార్డును సాధించారు....
గుడిలో తొక్కిసలాట: ముగ్గురు మహిళల మృతి
సికర్: రాజస్థాన్లోని సికర్లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గ్యారస్ పురస్కరించుకుని ఖటూ శ్యాంజీ ఆలయం వద్దకు భారీ సంఖ్యలో...
రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు…
రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఫలానా వ్యక్తికి ఓటేస్తే...
సోనియా గాంధీకి ఈడీ సమన్లపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ: 'నేషనల్ హెరాల్డ్' కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శించారు....
బడా లాయర్ల ఫీ ‘జులుం’తో సామాన్యుడికి దూరమౌతున్న న్యాయం : కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు....