Home Search
అశోక్ గెహ్లాట్ - search results
If you're not happy with the results, please do another search
నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు.. పట్టపగలే టైలర్ దారుణ హత్య
నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టినందుకు
పట్టపగలే టైలర్ దారుణ హత్య, ఉదయ్పూర్లో ఉద్రిక్తత
జైపూర్ : రాజస్థాన్లోని ఉదయ్పూర్లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకురాలు నుపూర్...
ఇప్పుడే ఇడి ఎదుటకు రాలేను
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునేందుకు మరిన్ని వారాలు పడుతుంది
ఇడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బుధవారం లేఖ రాశారు....
అయిదో రోజు ఇడి ముందుకు రాహుల్
అయిదో రోజూ ఇడి ముందుకు రాహుల్
రాత్రి 8 గంటలదాకా విరామం లేకుండా ప్రశ్నించిన అధికారులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం అయిదోరోజు కూడా...
ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు చర్యలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఐదవ రోజు తమ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన...
మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈడీ విచారణకు నిరసనగా ఢిల్లీలో వందలాదిమంది...
’నేషనల్ హెరాల్డ్‘ కేసులో విచారణకు రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాజధానిలో నిరసనలు చేపట్టారు. అంతకుముందు రాహుల్...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి
నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం
18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తీర్మానం
దీనికి కట్టుబడి ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలోని 10 మంది మృతి
జైపూర్ : రాజస్థాన్లోని ఝుంఝునూ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయానికి వెళ్లి పదిమంది...
రాజస్థాన్లో వేధింపులు తాళలేక లేడి డాక్టర్ ఆత్మహత్య !
జైపూర్: అర్చన శర్మ అనే ఓ డాక్టర్ వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తాను నిర్దోషినన్న సుసైడ్ నోట్ను కూడా వదిలిపోయింది. స్థానిక బిజెపి నాయకుడొకడు ప్రజలను...
కాంగ్రెస్ పగ్గాలు సోనియాకే
సంస్థాగత ఎన్నికలు జరిగే కొనసాగింపు, కమిటీలో నిర్ణయం
రాహుల్ నాయకత్వానికి
మద్దతు అసమ్మతి గళంపై
అస్పష్టత 2024 ఎన్నికలపై
దృష్టి సారించాలని సంకల్పం
మన్మోహన్ దూరం
న్యూఢిల్లీ : సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా...
రాజస్తాన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
మంత్రులుగా 15 మంది ప్రమాణస్వీకారం
జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మళ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ ముందుగా నిర్ణయించుకున్నట్టు గానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 15 మంది...
రాజస్థాన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ
15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న రాజ్భవన్లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి..22 మందికి గాయాలు
జైపూర్: రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా మరో 22 మంది గాయపడ్డారు. బర్మేర్-జోధ్పూర్ జాతీయ రహదారిపై భందియావాస్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా...
వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుపై గగ్గోలు
జైపూర్: సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో ఆమోదించిన తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తిప్పి పంపమని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కోరతానని సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు....
రాజస్థాన్లో ఐదేళ్లపాటు అధికారంలో మేమే ఉంటాం
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా
జైపూర్: పొరుగు రాష్ట్రమైన పంజాబ్తోపాటు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి...
నెత్తురోడిన రహదారులు: వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి
బెంగళూరు/జైపూర్ : కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో...
రాహుల్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
రాజస్థాన్ మాజీ సిఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన...
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...