Sunday, May 5, 2024
Home Search

అశోక్ గెహ్లాట్ - search results

If you're not happy with the results, please do another search
accident

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

జైపూర్: రాజస్థాన్ భిల్వారా జిల్లాలో సోమవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. భిల్వారా జిల్లా లో పెళ్లికి...

సంపాదకీయం:  ‘నరేగా’ నిధుల్లో కోత!

  సంపాదకీయం:  భూమిలేని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఆత్మబంధువుగా ఆత్మాభిమాన పరిరక్షకురాలుగా నిరూపించుకుంటున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ నరేగా) ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు 13 శాతం...

రాజస్థాన్‌లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం...
ED Raids at Minister Rajendra Singh Yadav's House

మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు..

మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజస్థాన్ మంత్రికి షాక్ జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్థాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెడ్ డైరీ కలకలం...
Veteran Gandhian Subbarao passes away

ప్రముఖ గాంధేయ వాది ఎస్‌ఎన్ సుబ్బారావు కన్నుమూత

జైపూర్ : ప్రముఖ గాంధేయవాది ఎస్‌ఎన్ సుబ్బారావు జైపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 92 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన జైపూర్ లోని...
BJP MLA Gautam Lal Meena passed away

కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత

జైపూర్‌: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్‌కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
Health insurance from May 1 in Rajasthan

మే 1 నుంచి ఆరోగ్యబీమా

  రూ.5 లక్షల వరకు కవరేజ్ జైపూర్: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సార్వత్రిక ఆరోగ్య బీమా పథకానికి రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మే 1 నుంచి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుండగా,...
loss of lives due to truck accident in Surat is tragic says modi

సూరత్‌ ఘటనపై ప్రధాని, రాజస్థాన్‌ సిఎం‌ తీవ్ర దిగ్భ్రాంతి

సూరత్‌: గుజరాత్ రాష్ట్రలోని సూరత్‌ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్...

Latest News