Home Search
టాటా స్టీల్ - search results
If you're not happy with the results, please do another search
60వేల ఎగువన ముగిసిన సెన్సెక్స్
ముంబై: ముంబై స్టాక్మార్కెట్ సూచీ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. రిస్క్ సెంటిమెంట్ పెరిగింది. మదుపరులు రూ. 2.12 కోట్ల మేరకు లాభపడ్డారు. నిఫ్టీ షూటింగ్ స్టార్ క్యాండిల్గా రూపుదాల్చింది. మార్చి...
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి...
సరికొత్త ఫీచర్లతో డార్క్ ఎడిషన్ మోడల్ కార్లు..
ముంబై: ఆటో ఎక్స్పో 2023లో లభించిన బ్లాక్బస్టర్ స్పందనతొ, టాటా మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు, ఈ రోజు, తన కొత్త లీగ్ #DARK** ఉత్పత్తుల రాకను ప్రకటించింది. దాని విజయవంతమైన...
తెలంగాణకు తొలి ప్రాధాన్యం
హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చేపట్టనున్న వ్యాపార విస్తరణ...
స్టాక్ మార్కెట్పై పట్టుబిగించిన బేర్స్ !
దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్ !!
ముంబై: స్టాక్ మార్కెట్పై బేర్స్ మళ్లీ పట్టుబిగించారు. నేడు వారం చివరిరోజున(శుక్రవారం) మదుపరుల రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. వరుసగా 4వ రోజున...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
17736 వద్ద ముగిసిన నిఫ్టీ
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్ 212.88 పాయింట్లు లేక 0.36 శాతం పెరిగి 59756.84 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లేక 0.46 శాతం పెరిగి 17736.95 వద్ద...
రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్..
న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు...
మూడు నెలల గరిష్ఠానికి మార్కెట్ సూచీలు
1,041 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
16,930 వద్ద స్థిరపడిన నిఫ్టీ
న్యూఢిల్లీ: ఈక్విటీ సూచీలు గురువారం వరుసగా రెండో రోజు కూడా లాభపడ్డాయి. ఫైనాన్స్, మెటల్స్, ఐటి స్టాకులు లాభాలతో మార్కెట్ సూచీలు 3 నెలల...
భారీ ప్రాజెక్టులు-వాతావరణ మార్పులు
దేశ ప్రధాని ఫిబ్రవరి 2020లో శంకుస్థాపన చేసిన ‘బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే’ రూ. 14,850- కోట్ల వ్యయంతో 296 కిమీ మేర నాలుగు -వరుసల ఎక్స్ప్రెస్ రహదారిని త్వరితగతిన 29 మాసాల్లో నిర్మించడం...
ఫ్లాట్గా ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల సెషన్లో చివరికి మార్జినల్ లాసెస్తో ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 112.16 పాయింట్లు లేక 0.19 శాతం పతనమై 60433.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.20...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్!
ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ...
పాజిటివ్గా ముగిసిన స్టాక్మార్కెట్
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లో శుక్రవారం ఆరంభంలో కనిపించిన ఇంట్రాడే లాభాలు మార్కెట్ ముగిసే సమయానికి తరిగిపోయాయి. అయితే దేశీయ మార్కెట్ సూచీలు చివరికి పాజిటివ్గానే ముగిసాయి. బాంబే స్టాక్ మార్కెట్ బెంచిమార్క్ అయిన...
బడ్జెట్ ముందు రోజు నష్టాలు
ముంబై: బడ్జెట్ 2020 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు, వారంలోని ఐదవ ట్రేడింగ్ రోజున మార్కెట్లు నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 190.33 పాయింట్లు లేదా 0.47...