Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
పసిబిడ్డపై అమానుషత్వం.. ఆమె ఆడదా.. కాదు రాక్షసి!
తన రాసక్రీడలకు అడ్డుగా ఉందనే కోపంతో ప్రియుడి ఏడాది వయసున్న పసిపాపను దారుణంగా చంపిందొక యువతి. పసిబిడ్డను చంపేందుకు ఆమె ఎంచుకున్న విధానాలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అమెరికాలోని లారెన్స్ కౌంటీకి చెందిన...
చెట్టును ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి
ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం నాంపల్లి-బంజార ఎల్లాపూర్ గ్రామాల మధ్య శనివారం ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరు హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు...
అత్తాపూర్ లో విషాదం.. పతంగి ఎగిరేస్తూ కరెంట్ షాక్ తో బాలుడి మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో...
సిరప్ మత్తు.. దిండుతో ఊపిరాడకుండా చేసిన తల్లి
పనాజీ : ఏం కక్ష ఎందుకు పెంచుకుందో తెలియదు . తన నాలుగేళ్ల కన్నకొడుకును చంపిన తల్లి , సిఇఒ సుచన సేథ్ ఈ దారుణానికి అత్యంత వ్యూహాత్మకంగా, ముందస్తు పథకం ప్రకారం...
మొయినాబాద్ లో కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దాదాపు 90% కాలిన గాయాలతో ఒక మహిళ మృతదేహాన్ని గ్రామస్థులు పొలంలో గుర్తించారు. వ్యవసాయం చేస్తుండగా మృతదేహాన్ని గ్రామస్థులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది....
బాలానగర్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
హైదరాబాద్: బైక్ వేగంగా వెళ్లి డిసిఎంను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అఖిల్(23) అనే యువకుడు బైక్ను అతి...
ఆటోను ఢీకొట్టిన ఆర్టిసి బస్సు..భార్యాభర్తలు మృతి
పెద్దకొత్తపల్లి: ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలో వావిల్లబాయి గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల...
అనుమానాస్పదంగా యువకుడి మృతి
రాజంపేటః కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత వాతవరణం నెలకోంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దాపూర్ గ్రామానికి చెందిన కట్ల రాజు (35) అనే యువకుడు...
రెండు ఆడ పులుల మధ్య ఘర్షణ.. పులి మృతి
కాగజ్నగర్: అటవీలో పులుల ఆధిపత్యం ఉంటుందని ఈ కారణంగానే రెండు ఆడ పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఆడ పులి చనిపోయి ఉంటుందని రాష్ట్ర అటవీ శాఖ అధికారి శాంతారామ్ అన్నారు....
మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం: ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళుతున్న టిఎస్ఆర్టీసీ బస్సు నెల్లూరు జిల్లా మాచర్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మృతులను బస్సు...
పబ్జీకి బానిసగా మారిన యువకుడి ఆత్మహత్య
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్లైన్లో పబ్జీ గేమ్కు బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన...
భూవివాదం.. పొలానికి వెళ్తుండగా హత్య
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మాణిక్యపూర్ లో దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడిని ఆత్రం తిరుపతిగా గుర్తించారు. భూవివాదమే హత్యకు...
గంజాయికి బానిసై ఇంజినీరింగ్ విద్యారి ఆత్మహత్య
ఘట్కేసర్: గంజాయికి బానిసైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన...
5వ అంతస్థుపై నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పటాన్చెరు: ఇంజినీరింగ్ విద్యార్థి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం విశ్వ విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గీతం...
పింకి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన పింకి హత్య కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధిస్తూ కూకట్పల్లి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. శేరిలింగంపల్లి, కొండాపూర్కు చెందిన పింకి అలియాష్...
పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి
మన తెలంగాణ/సిటీబ్యూరో: రెండేళ్ల పాప పాఠశాల బస్సు కిందపడి మృతిచెందిన సం ఘటన హబ్సిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హబ్సీగూడ రవీంద్రనగర్కు చెందిన మిథున్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారు....
పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి
హైదరాబాద్: రెండేళ్ల పాప పాఠశాల బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన హబ్సిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హబ్సీగూడ రవీంద్రనగర్కు చెందిన మిథున్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం తన కుమారుడిని...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన రోహిత్ రెడ్డి(31)...
కారు బోల్తా.. అక్కడికక్కడే ఇద్దరు మృతి
మహబూబాబాద్ : వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది....
రైల్వే ట్రాక్పై రెండు మృతదేహాలు
హైదరాబాద్ పాతబస్తీలోని రైల్వే ట్రాక్పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్టా భవానీ నగర్లోని రైల్వే ట్రాక్పై బాధితులైన ఆరిఫ్ పటేల్, సయ్యద్ ఇమ్రాన్ల మధ్య ఘర్షణ...