Wednesday, May 15, 2024
Home Search

రంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search

సాహస బాలుడికి సలామ్!

ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ చేసిన ఈ సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా...

ఎయిర్‌పోర్ట్‌నూ తాకిన చిరుత

అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువులు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళనలకు గురౌతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్...

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని చైన్లను స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.9 గ్రాముల విలువైన చైన్, బైక్, రెండు...
Massive Fire Break Out In Alvin Pharma Company

ఆల్విన్ ఫార్మాలో మళ్లీ చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నిన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. హెర్బల్ పరిశ్రమలో మంటలు మళ్లీ వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్దాలతో రసాయన...
CPM leaders meet cm revanth reddy

సిఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య టక్కఫర్ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు...

ఆరు హామీల అమలేదీ?

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ...
Fire Accident at Nandigama Pharma Company

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. కిటీకీల్లోంచి బయటపడిన సిబ్బంది

రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొందరు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు....

మొక్కజొన్న మిషన్‌లో పడి మహిళ మృతి

బతుకుదెరువుకోసం వచ్చి మహిళ ప్రాణాలను కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయోధ్యపూర్ తండాకు చెందిన కెతావత్‌చంద (32) తుమ్మలపల్లి గ్రామానికి కూలి పనుల...
TS Inter Results 2024 Released

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండియర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణత మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ...
Karimnagar District Thimmapur Mandal vachunuru

ఈత కోసం వెళ్లి తండ్రీకుమారుడు మృతి

కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ రంగారెడ్డి...

ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు

మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...

రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీకి హవాతో తెలంగాణలో ని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్‌స్వీ ప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గో యల్...
400 seats for NDA alliance in Lok Sabha elections

లోక్ సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు: పీయూష్

రంగారెడ్డి: 2047 నాటికి వికసిత్ భారతే మోడీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అని చెప్పారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా...

రైతు రుణం తీర్చుకుంటా

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
rain in hyderabad

నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో 50...
car caught fire in Rajendranagar

రాజేంద్రనగర్‌లో కారులో చెలరేగిన మంటలు

రంగారెడ్డి: రన్నింగ్ కారులో మంటల చెలరేగి చూస్తుండగానే కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి శివారులో ఇన్నోవా కారు వెళ్తుండగా ముందభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే...
KTR wished BRS Foundation day

చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం: కెటిఆర్

చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. నంది నగర్‌లోని కెసిఆర్ నివాసంలో శనివారం కెటిఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష...

ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల...

ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన

రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
BUS hit Truck in Uttar Pradesh

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి...

Latest News