Home Search
రంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఆరు హామీల అమలేదీ?
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ...
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. కిటీకీల్లోంచి బయటపడిన సిబ్బంది
రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొందరు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు....
మొక్కజొన్న మిషన్లో పడి మహిళ మృతి
బతుకుదెరువుకోసం వచ్చి మహిళ ప్రాణాలను కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయోధ్యపూర్ తండాకు చెందిన కెతావత్చంద (32) తుమ్మలపల్లి గ్రామానికి కూలి పనుల...
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఫస్టియర్లో 60.01 శాతం,
సెకండియర్లో 64.19 శాతం ఉత్తీర్ణత
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ...
ఈత కోసం వెళ్లి తండ్రీకుమారుడు మృతి
కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ రంగారెడ్డి...
ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు
మన తెలంగాణ/మేడ్చల్జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...
రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీకి హవాతో తెలంగాణలో ని అన్ని లోక్సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్స్వీ ప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గో యల్...
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డిఎ కూటమికి 400 సీట్లు: పీయూష్
రంగారెడ్డి: 2047 నాటికి వికసిత్ భారతే మోడీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అని చెప్పారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా...
రైతు రుణం తీర్చుకుంటా
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు
రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో 50...
రాజేంద్రనగర్లో కారులో చెలరేగిన మంటలు
రంగారెడ్డి: రన్నింగ్ కారులో మంటల చెలరేగి చూస్తుండగానే కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి శివారులో ఇన్నోవా కారు వెళ్తుండగా ముందభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే...
చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం: కెటిఆర్
చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. నంది నగర్లోని కెసిఆర్ నివాసంలో శనివారం కెటిఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష...
ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల...
ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన
రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
శంషాబాద్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి...
ఎక్సైజ్ దందాపై విజిలెన్స్!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖలో ని కొందరు అధికారుల అవినీతిపై విజిలెన్స్ శాఖతో పాటు ఏసిబి దృష్టి సారించింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్, ఏసిబి శాఖలు ఎక్సైజ్ శాఖ...
రాష్ట్రం నిప్పుల కుంపటి
మనతెలంగాణ/హైదరాబాద్ : వేసవి ముదురుతు న్న కొలదీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ సీజన్లో గురువారం అ త్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 45 డిగ్రీలు దాటేశాయి. నల్లగొండ జిల్లా...
బావను చంపిన బామ్మర్ది
హైదరాబాద్: బావను బామ్మర్ధి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరేళ్ల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చేవెళ్ల గ్రామంలో కడమంచి నారాయణ దాస్ అనే...
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం
ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా...