Home Search
రంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మైలార్దేవ్పల్లిలో అగ్ని ప్రమాదం…
మైలార్దేవ్పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...
మేడారానికి ప్రత్యేక బస్సులు
దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!
హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్ఎస్ నాయకులు...
పుర ప్రచారానికి తెర
వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం
రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...
రేపే మున్సిపోల్స్
మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...
మేడారానికి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8...
షాద్నగర్లో చిరుత కలకలం
షాద్నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ...
కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నాయకుడు మృతి
రంగారెడ్డి: కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నేత మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా...
ఔటర్ రింగ్రోడ్డుపై రోడ్డు ప్రమాదం…
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ పరిదిలోని పెద్ద గోల్కొండ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది....
వార్డుకు ఐదుగురు
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
బరిలో సగటున వార్డుకు ఐదుగురు అభ్యర్థులు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నాం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఒక్క వార్డుకు ఒక్కటే...
మూడంతస్తుల భవనం పై నుండి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్ : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుంచి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలకేంద్రంలో బాయ్ ఫ్రెండ్ తో...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
రంగారెడ్డి: ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిర్ పోర్టులో ఓ యువతి విధులు...
నవ సారథులు
మున్సిపోల్స్కు 9మందితో టిఆర్ఎస్ సమన్వయ కమిటీ, జిల్లాల వారీగా బాధ్యతలు
సమన్వయ కమిటీ సభ్యులు
పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్...
ఒప్పించండి.. తప్పించండి
టిఆర్ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు
వైదొలిగితే నామినేటెడ్ పదవులు
లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి
పండగల్లోనూ ప్రచారం చేయాలి
అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి
హైదరాబాద్...
అభ్యర్థులు కరువు
బిజెపి దుస్థితిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసంతృప్తి, టిడిపిలోనూ అదే పరిస్థితి
హైదరాబాద్ : పురపోరులో బిజెపి, టిడిపిలకు అభ్యర్థుల విషయంలోనే షాక్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు క్షేత్రస్థాయి నేతలు ఎవరూ...
22వేల నామినేషన్లు
14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...
గులాబీ హోరు ఏకగ్రీవాల బోణీ
హైదరాబాద్: పురపోరు నామినేషన్ ఘట్టంలోనే అధికార టిఆర్ఎస్ బోణి కొట్టింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డును టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ వార్డు అభ్యర్థిగా సుదర్శన్ బరిలోకి దిగారు....
కానిస్టేబుల్ అభ్యర్థులు 13న రిపోర్టు చేయాలి
హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థులు ఈ నెల 13వ తేదీన గచ్చిబౌలిలోని సైబరాబాద్లోని సిటిసి గ్రౌండ్లో రిపోర్టు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్...