Home Search
రైతుల ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్కు ప్రధాని అయ్యే అర్హతలు ఎన్నో ఉన్నాయి
ఆయనను తక్కువ అంచనా వేయొద్దు
విపక్షాలకు ఒవైసి హితవు
మళ్లీ బిఆర్ఎస్దే అధికారం : ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ మరోసారి అధికారంలోకి రానున్నారని ఎంఐఎం చీప్, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
పింఛన్లు పెంచుతాం
ఎంత పెంచుతామన్నది త్వరలో చెబుతాం
కాంగ్రెసోళ్లు రూ.4వేల పింఛన్ ఇస్తమంటున్నరు
వారి పాలనలోని చత్తీస్గఢ్, కర్నాటకలో ఇస్తున్నారా?
50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
ఐదు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి.. తొమ్మిదేళ్లలో చేసి చూపించాం...
సంస్కరణలకు కాలం చెల్లిందా?
నేడు భారత్ అంతర్జాతీయంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు, కొద్ది కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందనే భరోసా కలగడానికి 1991 ప్రాంతంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలే...
ఉద్యమిస్తేనే ఉషోదయం..
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా...
పేదల ఉసురు తగిలి బాబు కుళ్లికుళ్లి చస్తారు: పోసాని
అమరావతి: గతంలో చంద్రబాబు పాలనలో బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన విషయం గుర్తు లేదా? అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ప్రశ్నించారు. శుక్రవారం పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ...
కాంగ్రెస్ అంటే కటిక చీకటి
అంతర్గాం: నాడు సమైక్యపాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో...
చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి
అంతర్గాం: సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని అన్నారు. సోమవారం మండలంలోని సోమనపల్లి రైతు వేదికలో...
కర్నాటకలో విపక్ష భేటీ హంగామానే: కుమార స్వామి
బెంగళూరు : కర్నాటకలో జనతదళ్ (ఎస్) బిజెపితో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై మాట్లాడటం సముచితం కాదు సమయోచితం కాదని పార్టీ నేత హెచ్డి కుమారస్వామి తెలిపారు. లోక్సభ ఎన్నికలకు...
రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్
కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్దేమో మూడు గంటల కరెంట్ విధానం
*...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...
తెలంగాణ రైతాంగానికి వెన్నెముక సిఎం కెసిఆర్
గోదావరిఖని: తెలంగాణ రైతాంగానికి సిఎం కెసిఆర్ వెన్నెముకని, సిఎం కెసిఆర్ లక్షం తెలంగాణ రైతన్నలను రాజులుగా మార్చడమేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం సాయంత్రం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రేవంత్...
సేంద్రీయం కొత్త పుంతల్..
నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో...
దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను
హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల...
సిఎం కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధిని సవాల్గా స్వీకరించారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర అభివృద్ధినిసవాలుగా స్వీకరించి రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశారని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.హెచ్ అనుమంతరావు అన్నారు. రాష్ట్ర అవతరణదినోత్సవాల సందర్భంగా...
సిఎం కెసిఆర్ రాష్ట్రఅభివృద్ధిని సవాల్గా స్వీకరించారు: ప్రొఫెసర్ హనుమంతరావు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర అభివృద్ధినిసవాలుగా స్వీకరించి రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశారని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.హెచ్ హనుమంతరావు అన్నారు. రాష్ట్ర అవతరణదినోత్సవాల సందర్భంగా...
కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ములుగు: కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్...
మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నందు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు....
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం
కడ్తాల్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవాల దేశానికే...
దశాబ్ది తెలంగాణ సంబురాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2న దశాబ్దిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో...