Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
మధురలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
మధుర (యుపి ) : ఉత్తరప్రదేశ్ లోని అనాజ్ మండీలో మంగళవారం రాత్రి ట్రక్కును టెంపో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యుమ్రాయ గ్రామంలో పెళ్లికి హాజరైన కుటుంబం...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేవి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భనవం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.....
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ జాతీయ రహదారి 58పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి సమీపంలో ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ఓ వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు.
ఈ...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కుశినగర్ హైవేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా , మరో 25 మందికి గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న ఓట్రక్కు ఆగిఉన్న ప్రైవేట్ బస్సును...
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం తరకటూరుపాలెం వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.....
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుప్పతప్పి బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో...
పటాన్ చెరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దురు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన ఓ వాహనం, కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారజామున మండంలోని కర్థనూరులో ఈ ప్రమాదం...
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి
జైపూర్: రాజస్థాన్ లోని హనుమాన్ఘడ్ జిల్లాలో శనివారం రాత్రి ,ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....
కర్నాటకలో రోడ్డు ప్రమాదం
13మంది తెలుగువారు దుర్మరణం
బెంగళూరు : చిక్కబళ్లాపూర్లో ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు...
రోడ్డు ప్రమాదంలో 12 మంది తెలుగు వారు మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. చిక్బళ్లాపూర సమీపంలో ఆగి ఉన్న లారీని కారు...
రోడ్డు ప్రమాదంలో హరీష్ రావత్కు స్వల్ప గాయాలు
హల్దాని: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉధం సింగ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్నుఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ...
రాయపర్తిలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కుమార్తె మృతి
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను కారు ఢీకొట్టడంతో తండ్రీ కుమార్తెలు దుర్మరణం చెందగా అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన...
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడి మృతి
సిటిబ్యూరోః రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...చందానగర్లోని గాంధీ విగ్రహం వద్ద ఓ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం: హైదరాబాద్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్లో విషిత స్టేట్ యూనివర్సిటీలో అనాలిసిస్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల ప్రతీక్ష కున్వర్ అక్టోబర్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు....
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న లారీ చెంగం వద్ద కారును ఢీ కొట్టింది....
ఇందల్వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదం చూడడానికి బస్సులోంచి కిందికి దిగిన ప్రయాణీకుల మీదకి వెనుక నుంచి ఒక వాహనం దూసుకువచ్చిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదాకార ఘటన నిజామాబాద్...
ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. 44వ నంబరు జాతీయ...
ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మేడ్చల్: హైదరాబాద్ శివారులోని శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు....
మేడ్చల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్: మేడ్చల్ చెక్పోస్టు-కిష్ణాపూర్ మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు...