Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
యుపిలో రోడ్డు ప్రమాదం
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని వారణాసి లక్నో జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఈ కుటుంబంలో...
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది వలసవాదులు మృతి
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపస్ లో జాతీయ రహదారిపై నిన్న(ఆదివారం) ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది వలసవాదులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికి...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
పల్వాల్: హర్యానాలోని పాల్వాల్ జిల్లా జాతీయ రహదారి-19పై ముండ్కటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. మృతుల్లో ఒకరి బంధువుల ఫిర్యాదు...
నకిరేకల్ లో రోడ్డు ప్రమాదం.. 15మందికి తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుపాములగుట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రక్కకు ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ...
బహదూర్పురాలో రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: ఆర్టిసి బస్సు ఆటోను ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులకు గాయాలైన సంఘటన బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీ బహుదూర్పురా క్రాస్ రోడ్డు వద్ద ఆటో వెళ్తుండగా...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నీట్ విద్యార్థిని మృతి
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీట్ విద్యార్థిని మృతి చెందగా,...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆదిలాబాద్ వాసులు మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి దగ్గర లోయలో కారు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేరడిగొండ: గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఓ యవకుడు మృతి చెందిన సంఘటన నేరడిగొండ మండలంలోని కుష్టి ఘాట్ వద్ద ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగింది . పొలీసులు,స్థానికులు...
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
అమరావతి: ఎపిలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కేవిపల్లి మండలం మఠంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం, లారీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ...
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల వ్యాన్ ను అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద...
కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.
హైదరాబాద్: భద్రాద్రి కోత్తగూడెం లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..
జైపూర్ : రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. మృతులు గుజరాత్కు చెందిన వారు. గుజరాత్ నుంచి బస్సులో ప్రయాణికులు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును వేంగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారు రాజీవ్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు...
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం… ఎపి హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాతకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వడ్డిబోయిన సుజాత గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సూర్యాపేట-కోదాడ మధ్య చివ్వెంల మండలంలోని తిరుమలగిరి శివారులో...
కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆగివున్న టెంపో ట్రావెలర్ను లారీ ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందగా 14...
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల దుర్మరణం
జన్నారం: జన్నారం మండలం కలమడుగు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు జోగు సాయికుమార్ (37) అతడి కుమారుడు జోగు లక్ష్మణ్ (7) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఇవాళ రాత్రి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ఏన్కూరు...
ఐచ్చిక సెలవు రద్దు.. పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
సూర్యాపేట: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్బయీన్ సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు....