Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ఐచ్చిక సెలవు రద్దు.. పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
సూర్యాపేట: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్బయీన్ సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు....
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే...
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతమాగులూరు సమీపంలోని గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో...
ములుగులో రోడ్డు ప్రమాదం.. ఎంఎల్ఎ సీతక్క పిఎ జబ్బార్ మృతి..
ములుగు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పిఎ జబ్బార్ మృతి చెందారు. శనివారం రాత్రి ములుగు కేంద్రంలోని సాధన స్కూల్ వద్ద బైక్ పై వెళ్తున్న జబ్బార్...
ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి
రంగారెడ్డి: జిల్లాలోని కొహెడ్ సమీపంలో ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సర్పంచ్లు మృతి
చెన్నై: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సర్పంచ్లు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని పుడుకొట్టాయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు సమావేశా ఏర్పటు చేశారు. నలుగురు...
జోగులాంబలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జోగులాంబ గద్వాల: జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం బీచుపల్లిలో చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం టైర్...
కువైట్ లో రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం!
అమరావతి: కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. మృతుడు గౌస్బాషా(35) అతని భార్య(30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.....
కువైట్లో రోడ్డు ప్రమాదం… నలుగురు తెలుగువారు మృతి
అమరావతి: కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన గౌష్బాషా వివాహం చేసుకొని బెంగళూరు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
ఆమనగల్లు : టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీకోని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఆమనగల్లు మండలం మేడిగడ్డ శివారులోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఏసై బలరాం వివరాల...
రాజపేటలో రోడ్డు ప్రమాదం: బాలుడు మృతి
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గ్రామంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన బాలుడు చనిపోయాడు. రాజపేట గ్రామానికి చెందిన బిర్రు శ్యామ్ రెండో కుమారుడు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రామచంద్రాపురం: ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. పోలీసుల...
నేపాల్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు భారత యాత్రికులు మృతి
కాట్మాండూ: నేపాల్లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీత్పూర్ సిమారాలోని చురియమై దేవాలయం సమీపంలో బస్సు లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా...
మిర్యాలగూలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు...
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్లు వెల్లడించిన...
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జహీరాబాద్లోని బీదర్ రోడ్ రైల్వేగేటు వ్దద శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం
వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత...
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి నివాళులార్పించిన అదనపు డిసిపిలు
నిజామాబాద్ క్రైం : బాల్కొండ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎం. జలంధర్ హోంగార్డును బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా హుటాహుటిన నిజామాబాద్లోని మనోరమ హాస్పిటల్కు...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట:కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం స్టేజీ వద్ద లారీ, బైక్ను ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కోదాడరూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన పొట్ట...