Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
రెండు హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి
మలేసియా నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మలేసియాలో ఏప్రిల్ 26న జరగనున్న...
మాల్దీవుల పట్టం చైనా అనుకూలుడైన ముయిజ్జుకే!
మాలె: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడైన అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పిఎన్ సి) భారీ మెజార్టీతో గెలుపొందింది. మొత్తం 93 స్థానాల్లో 70 సీట్లను గెలుచుకుంది. దీంతో...
కవితాస్వర విన్యాసం అశ్రుస్వరం
కవిత్వం మరియు ఒక సామాజిక చైతన్య స్ఫూర్తిని నింపే అక్షరం ప్రవాహం. కవిత్వం లలిత కళా రంగంలో ఒక స్ఫూర్తిదాయకమైన అంశం. ఈ కవిత్వంతో పాటు శాస్త్రీయ సంగీతం చిత్రకళ నాటకం నృత్య...
చమురు ధరలకు రెక్కలు?
ఇరాన్ హొర్ముజ్ జల సంధిని అడ్డుకుంటే ఆయిల్, ఎల్ఎన్జి ధరలు పెరిగే అవకాశం ఉందని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చునని ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషకులు సూచించారు. ఆ జల సంధి...
సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం
ఎస్సిలు, ఎస్టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు
సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా
అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ
ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ
రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ
అమ్రోహా (యుపి) : పూర్వపు...
రైతుల్లో ఆశల జల్లులు
సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్నినో (వర్షాభావ)...
ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం...
బైక్ను ఢీకొట్టి…. మృతదేహంతో 18 కి మీ ప్రయాణించిన కారు
అమరావతి: బైక్ను కారుతో ఢీకొట్టి అనంతరం వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు...
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
ఈసారి జోరు వానలు
మన తెలంగాణ/హైదరాబాద్: వేసవితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు అందించింది. ఈ సారి రుతుపవనాలు సకాలంలో వస్తాయా..వర్షాలు కురుస్తాయా..సాధారణ వర్షాలా.. అధిక వర్షాలా..అన్న ప్రశ్నలకు ఐఎండి కీలక...
పడవ ప్రమాదంలో 91 మంది జలసమాధి
మొజాంబిక్: సముద్రంలో పడవ మునిగి 91 మంది మృతి చెందిన సంఘటన ఆఫ్రికా దేశంలోని మొజాంబిక్ ప్రాంతంలో జరిగింది. నింపులా ప్రొవిన్స్ ఐలాండ్కు సమీపంలో 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ సముద్రం...
కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఓ మహా సముద్రం అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదని పేదల బందువులు అని టిపిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శని వారం జనజాతర సభకు...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
సభ్యుడిగా ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర
రాజ్యసభ సభ్యులుగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం...
నాకు సంబంధం లేదు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చే స్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయి నా న్యాయపరంగా ఎదుర్కొంటామని బి ఆర్ఎస్ వర్కింగ్...
స్వచ్ఛంద సంస్థ వాహనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
న్యూయార్క్: మానవతా సహాయం కింద ఆహారాన్ని సరఫరా చేసే వరల్డ్ సెంట్రల్ కిచెన్(డబ్లుసికె) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనాలపై ఇజ్రాయెలీ సేనలు సెంట్రల్ గాజాలో సోమవారం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు...
ఎందుకీ దుస్థితి
మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్లను తెచ్చిపెట్టారని...
‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన పాకిస్తానీయులు! ఎందుకో తెలుసా?
దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు గత 75 ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు...
సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ
అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా...
రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్!
ప్రముఖ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గంత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగా పురంలోని...