Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
ముంచుకొస్తున్న రెడ్ సీ ఉపద్రవం
ప్రపంచ నౌకా వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక...
భారత వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం 48 బ్యాకప్ సైట్లు
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్లి మూడు రోజుల తరువాత తిరిగి భూమి మీదకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
వడ దడ తప్పదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని... తెలుగు రాష్ట్రాల్లో భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు ఉంటాయన్న అంచనాల మేరకు ఎండల ప్రభావంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈశాన్య...
మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా
హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్ఎస్కు సిఎం రేవంత్రెడ్డి విసిరిన సవాల్పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్ఎ...
రక్తం చిందిన రోడ్లు
మన తెలంగాణ/సూర్యాపేటప్రతినిధి/నంగునూరు (సిద్దిపేట): సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సూర్యాపేట జిల్లా, మునగాల మండలం,...
గుజరాత్ తీరంలో 3వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం..
గాంధీనగర్: అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోతో జరిపిన సంయుక్త ఆపరేషన్లో భాగంగా 3300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ లోని...
సూర్యాపేటలో ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి
మోతే: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్ర సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి...
చలో మేడిగడ్డ
బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన తొలి రోజు మేడిగడ్డకు...విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు.. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం
వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం
క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు...
1న చలో మేడిగడ్డ: కెటిఆర్
హైదరాబాద్: మేడిగడ్డపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు....
నేనేం తప్పు చేశాను… నన్ను ఎందుకు పక్కన పెట్టారు? : విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్ : నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ప్రశ్నించారు. ఎంపిగా పోటీ చేసి తీరుతానని, తన మనసులో మాట చెప్పారు....
బైరెడ్డి కవిత్వంలో మృత్యు స్పృహ
హృదయ మార్ధవం కవికి ప్రాథమిక లక్షణం. సున్నిత హృదయులకే స్పందించే గుణం ఉంటుంది. అది లేనివారు కవులుగా రాణించలేరు. హృదయ మార్ధవం ఉన్న కవులు రాసిన కవిత్వమే పాఠకుల మనసులను హత్తుకుంటుంది. ఆ...
ఎల్నినోతో భారత్లో కరవు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
మిషన్ గగన్యాన్కు ఇంజిన్ సిద్ధం
న్యూఢిల్లీ : మనుషులను సురక్షితంగా అంతరిక్షయాత్రకు (గగన్యాన్) తీసుకెళ్లడానికి అనువైన సిఇ 20 క్రయోజనిక్ ఇంజిన్ను ఇస్రో సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్టు బుధవారం సోషల్...
బాబు పాలనలో మోసాలు, వెన్నుపోట్లు కన్పిస్తాయి: జగన్
అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. ...
భూ వాతావరణంలోకి తిరిగి కార్టోశాట్ 2..
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కార్టోశాట్ 2 ఉపగ్రహాన్ని రోదసీలో నుంచి భారత వాతావరణంలోకి తిరిగి తీసుకువచ్చినట్లు సంస్థ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. 17 సంవత్సరాల క్రితం...
ఈ ఏడాది భారీ వర్షాలు!
రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు...
విశిష్ట దౌత్య విజయం
కలా, నిజమా అనిపించిన వార్త సోమవారం నాడు దోహా (ఖతార్) నుంచి దూసుకు వచ్చి భారతీయులందరినీ ఆనందపరవశులను చేసింది. అక్కడి జైల్లో 16 మాసాలుగా మరణ దండన కత్తి కింద గుండెలు అరచేత...