Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం
శ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం...
బహుజన చక్రవర్తి ఛత్రపతి
ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన...
పంట పొలాల్లో దిగిన ప్రైవేట్ విమానం
అనంతపురం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంధనం...
పుదుచ్చేరి బీచ్ లో గల్లంతైన నిఖిల్ రెడ్డి మృతదేహం లభ్యం..
పుదుచ్చేరి సముద్రంలో గల్లంతైన హైదరాబాద్ కు చెందిన యువకుడు నిఖిల్ రెడ్డి(22) మృతదేహాన్ని విల్లుపురం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నగర మేయర్...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన
దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్లోనే నిరీక్షణ...
గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు
కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...
జనసాగరం నడుమ సారలమ్మ ఆగమనం
భక్తులతో కిటకిటలాడిన ఐదు కిలోమీటర్ల పొడవు జంపన్న వాగు, మొదటి రోజు మధ్యాహ్నానికే
గద్దెలను సందర్శించుకున్న 50లక్షల మంది, వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు
మేడారం చుట్టూ 20కిలోమీటర్ల మేర భక్తుల...
త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన
కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం
హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
బాస్కెట్బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం
ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి
శోక సంద్రంలో క్రీడాభిమానులు
కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
పడవ ప్రమాదం…. 11 మంది జలసమాధి
ఇస్తాంబుల్: టర్కీలోని ఎజియన్ సముద్రంలో పడవ మునిగి పోవడంతో 11 మంది జలసమాధి అయ్యారు. టర్కీ నుంచి 19 మంది వలసదారులు పడవలో ప్రయాణిస్తుండగా పడవ మునిగిపోయింది. ఎనిమిది మందిని కోస్ట్ గార్డులు...
పాక్ డ్రగ్ స్మగ్లర్ల అరెస్టు.. రూ.175 కోట్ల హిరాయిన్ సాధీనం
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోకి రూ.175 కోట్ల విలువైన డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయడానికి యత్నించిన పాక్ దేశస్థులు ఐదుగురిని తీర రక్షణ దళం సోమవారం ఉదయం పట్టుకుంది. అహ్మదాబాద్కు 440 కిమీ దూరంలో కచ్...
కొత్త సంవత్సరం వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి
నెల్లూరు: కొత్త సంవత్సరం తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ కోరుకుంటారు.. కానీ, జిల్లాలోని వాకాడు మండలంలో న్యూ ఇయర్ విషాదాన్ని నింపింది. తిరుపతి జీవకోనకు చెందిన కొందరు నూతన సంవత్సర వేడుకలు...
తల, కాళ్లు లేని మహిళ మొండెం లభ్యం….
ముంబయి: తల, కాళ్లు లేని మహిళ మొండెం లభించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని విద్య విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవల్ గేట్ సమీపంలో తల లేని...