Home Search
బిజెపికి ఓటమి - search results
If you're not happy with the results, please do another search
పని చేయని బిజెపి కుప్పిగంతులు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం ద్వారా వచ్చే ఏడాదిలోగా జరిగే పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచేటట్లు చేయడంతో పాటు, 2024 లోక్సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకోవడం కోసం...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
కొల్లాపూర్ కోటపై….. వెలమల(ఎ) జెండా ఎగిరేనా?
మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, రెండు సార్లు బిసిలు
అత్యధికంగా వెలమలదే ఆదిపత్యం, ఈ సారి ఎవరిదో, జాపల్లి దారి కాంగ్రెస్సేనా?, బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ బిజెపికి హోరా...
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే
మన తెలంగాణ/కల్లూరు : ఎవరెన్ని ట్రిక్కులు కొట్టినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో మరోసారి గెలిచి విజయపతాకాన్ని ఎగరేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు....
ఏక్నాథ్ అవసరం తీరిపోయిందా!
బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
ప్రతిపక్షాల ఐక్యత బిజెపిని ఓడించలేదు
న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత సైద్ధాంతికంగా భిన్నం కనుక 2024లో కాషాయపార్టీని ఓడించలేవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత బిజెపిపై ప్రభావం చూపదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా...
త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి-ఐపిఎఫ్టి
అగర్తల: బిజెపి-ఐపిఎఫ్టి త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 60స్థానాల్లో బిజెపి కూటమి గెలిచి మెజార్టీ మార్కును అందుకుంది. అయితే సాధించి పోలిస్తే బిజెపిఐపిఎఫ్టి కూటమికి తగ్గటం గమనార్హం. టిప్రా మోతా పార్టీ (టిపిటి)...
ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీ ఖరారు!
ఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీ ఖరారయింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నికకు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎంసిడి...
కమలానికి కర్ణాటక పరీక్ష!
2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు....
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్...
హిమాచల్ సంకేతాలు!
వరుసగా అవహేళనలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ ఫలితం అసాధారణమైన ఊరట. మల్ల యుద్ధ క్షేత్రంలో అదే పనిగా పంచ్లు తింటూ చతికిలపడిపోయిన విఫలయోధుడికి వున్నట్టుండి ఒడుపు చిక్కి తిరగబడి కుమ్మేసే...
గుజరాత్ లో బిజెపి రికార్డు బ్రేక్
అహ్మదాబాద్/సిమ్లా : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పటివరకూ అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ సారి గుజరాత్లో 37 ఏండ్ల రికార్డు...
మోడీ ఆశీస్సులు కావాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కావాలని కోరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ మోగించిన అనంతరం బుధవారం ఆయన...
గుజరాత్ బరి!
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కార్యక్రమ పట్టిక (షెడ్యూల్)ను ప్రకటించిన 19 రోజులకు గుజరాత్ తేదీలు వెల్లడించడంలోని ఔచిత్యం ఏమిటి? ఎన్నికల సంఘం (ఇసి) ఎన్ని రకాల వాదనలతో ఈ...
మునుగోడులో ఆశ్చర్యకరమైన మెజారిటీతో గెలుస్తాం: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య పోటీ జరుగుతుందని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్లో మంత్రి కెటిఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం...
ముందు వెనుకలు!
దేశంలో ఎన్నికలు బలవంతుల ప్రాబల్య క్రీడాస్థలంగా మారిపోయి అనేక దశాబ్దాలైంది. స్వాతంత్య్రం సాధించుకొన్నప్పుడు చెప్పుకొన్న ఘన సంకల్పాలన్నీ దానితోనే గాలికి పేలపిండిలా నామరూపాల్లేకుండా పోయాయి. కొన్ని చోట్ల పైచేయి కోసం పాలక పక్షాలు...
తొలి దక్షిణాది జాతీయ పార్టీ
ధర్మానికి హాని జరిగినపుడు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన పురాణ గాథలని చదివాము. యుగాలు మారినా శ్రీమహావిష్ణువు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడు...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్దే విజయం
సర్వే వివరాలు వెల్లడించిన ‘ఆరా’ అధినేత మస్తాన్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి టిఆర్ఎస్దే విజయమని ఎంతోకాలంగా రా జకీయ సర్వేలు నిర్వహిస్తూ పేరుగాంచిన ‘ఆరా’ సంస్థ అధినేత...
‘మహా’ సంక్షోభం
22మంది ఎంఎల్ఎలతో శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు
షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్..
బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్నాథ్ షరతు
కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే
శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే...