Home Search
2+2 చర్చలు - search results
If you're not happy with the results, please do another search
బాసర ట్రిపుల్ ఐటిలో చర్చలు సఫలం…
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి తరగతులకు విద్యార్థులు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి....
ఉక్రెయిన్ లో రోజుకు 200 మంది సైనికుల మరణం
ఆయుధాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్ !
కీవ్: రష్యాతో జరుగుతున్న పోరులో రోజుకు కనీసం 200 మంది ఉక్రెయిన్ సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాల...
2 రోజుల జపాన్ పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యోలో మే 24న జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ...
బెర్లిన్ లో భారత, జర్మనీ ప్రతినిధుల చర్చలు
బెర్లిన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, భారతదేశం మరియు జర్మనీ ప్రతినిధులు బెర్లిన్లోని ఫెడరల్ ఛాన్సలరీలో సమూహ ఛాయాచిత్రానికి(గ్రూప్ ఫోటోకు) పోజులిచ్చారు. ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు...
మే 2 నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో మొదటిసారి మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ 25 సమావేశాలలో పాల్గొని దాదాపు 65 గంటలు గడపనున్నట్లు ప్రభ్వుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సంక్షోభం...
2 నుంచి 4వరకూ ప్రధాని మోడీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల (మే) 2 నుంచి 4 వ తేదీ వరకూ విదేశీపర్యటనకు వెళ్లుతున్నారు. ఆయన జర్మనీ, డెన్మార్క్లలో మూడు రోజుల పర్యటనకు వెళ్లుతున్నారని బుధవారం...
2+2 చర్చలో మానవ హక్కుల ఉల్లంఘనే ప్రస్తావనకు రాలేదు: జై శంకర్
వాషింగ్టన్: అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ప్రతి విషయంలోనూ భారత వైఖరిని స్పష్టంగా తెలిపారు. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలకు తగిన...
మోడీ-బైడెన్ చర్చలు
భారత, అమెరికాల మధ్య మామూలుగా జరిగే చర్చలే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈసారి విశేషమైన ఆసక్తిని రేకెత్తించాయి. మొన్న సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...
రేపు బైడెన్తో మోడీ చర్చలు
న్యూఢిల్లీ : రష్యాతో ఇంధన వాణిజ్య వ్యవహారాలు కొనసాగిస్తుండటంపై పశ్చిమ దేశాల నుంచి దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోమవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం...
ఉక్రెయిన్ యుద్ధంపై జాఫ్రీ వాన్ లీవెన్ తో అజిత్ దోవల్ చర్చలు
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం న్యూ ఢిల్లీలో డచ్ ప్రధాని మార్క్ రుట్టే భద్రత మరియు విదేశాంగ విధాన సలహాదారు జెఫ్రీ వాన్ లీవెన్ను కలిశారు. ఉక్రెయిన్లోని పరిస్థితులతో...
జి-23 నేతలతో సోనియా గాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్లోని అసమ్మతివాద నాయకులతో కూడిన జి-23లో ఒకరైన గులాం నబీ ఆజాద్తో ఇటీవల భేటీ అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం తన నివాసంలో ఆ గ్రూపునకు చెందిన మరికొందరు...
ఆర్థిక అంశాలపై మోడీ–కిషిదా చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని రెండు రోజల భారత పర్యటనపై వచ్చారు. ఆయన మోడీతో ద్వైపాక్షిక...
ఉక్రెయిన్ యుద్ధం- కాల్పులు, చావుల మధ్య తాజా చర్చలు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య నాల్గవ దఫా(రౌండ్) చర్చలు జరుగుతున్నాయని యుద్ధంలో దెబ్బతిన్న తూర్పు యూరొపియన్ దేశానికి చెందిన ఓ సంధానకర్త తెలిపారు. ఉక్రెయిన్ నగరాలు, ప్రాంతాలపై రష్యా భారీ కాల్పులు, బాంబులు...
సౌదీ అరేబియాతో ఇరాన్ చర్చలు తాత్కాలికంగా రద్దు
టెహ్రాన్ :సౌదీ అరేబియాతో తాత్కాలికంగా చర్చలను రద్దు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ ప్రత్యర్థి సౌదీ అరేబియాతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న లక్షంతో బాగ్దాద్ మధ్యవర్తిత్వంతో చర్చలకు ఇరాన్...
భారత్- చైనా 15 దఫా చర్చలు
న్యూఢిల్లీ : ఈస్టర్న్ లద్ధాఖ్లో ప్రతిష్టంభన శాశ్వత నివారణ దిశలో భారత్ -చైనాల మధ్య 15వ దఫా సైనిక స్థాయి చర్చలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ సంప్రదిపుల క్రమంలో ఎటువంటి ఫలితం...
బెలారస్ ప్రెసిడెంట్తో పుతిన్ చర్చలు
కీవ్ /మాస్కో : యుద్ధం నేపథ్యంలోనే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం బెలారుసియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకోతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు వంటి కీలక పరిణామాలు...
అగ్ని వర్షంలో చర్చలు
ఉక్రెయిన్ నగరాల్లో రెండు దేశాల సేనల
హోరాహోరీ ఇంకొకవైపు బెలారస్లో
మొదలైన చర్చలు భూగృహాల్లో
తలదాచుకున్న రాజధాని కీవ్ రష్యా
సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు
ఉక్రెయిన్ సేనలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి
సొంతం...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధం: సజ్జల
అమరావతి: ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్సి విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలతోనే...