Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
రాహూల్ యాత్ర అందరిది.. తరలిరండి
భారత్ జోడో యాత్ర 2పై కాంగ్రెస్ పిలుపు
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు...
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
పార్లమెంట్లో మా గొంతు నొక్కారు.. అందుకే ఈ యాత్ర
కేంద్రంపై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వని కారణంగానే తమ పార్టీ భారత్ న్యాయ యాత్రను చేపడుతోందని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు. మణిపూర్ నుంచి...
సగం స్థానాల్లో పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల...
నాన్న అడుగుజాడల్లో నడుస్తున్నా…
రాహుల్ను ప్రధానిగా చూడాలి
పార్టీ విలీనం సందర్భంగా వైఎస్ షర్మిల
కాంగ్రెస్ కండువాను తిరస్కరించిన అనిల్
వైఎస్ఆర్టిపిని కాంగ్రెస్లో విలీనం చేసిన అనంతరం వై.ఎస్ షర్మిల
మనతెలంగాణ/న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్...
మోడీ సర్కార్పై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్రంలో 10 సంవత్సరాల తన పాలనలోని వైఫల్యాలను కపిపుచ్చుకునేందుకు బిజెపి భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికలలో విజయం సాధించేందుకు పార్టీ...
ఆరు గ్యారెంటీలను ఆలస్యం చేయడానికే అభయహస్తం దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకాలకు ఏవిధంగా జత చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకపడ్డ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును ఆలస్యం చేయడానికే ప్రజాపాలన -...
ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. చీఫ్ సెక్రటరీ సహా ముఖ్యమైన కొందరు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లడంతో ఆయన ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి వెంట వెళ్లిన అధికారుల బృందంలో...
వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషం: షర్మిల
ఢిల్లీ: వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్...
తెలంగాణలో 8 నుంచి 12 సీట్లు పక్కా: బండి సంజయ్
కరీంనగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్...
కోతలు ఎగవేతలేనా?
ఎన్నికల కోడ్ సాకు చూపి ఆరు గ్యారెంటీలు అమలు అటకెక్కిస్తారేమో !
దరఖాస్తుల పేరిట ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తోందని
ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
గైడ్ లైన్స్...
ఆమె కన్నీటికన్నా మీ గౌరవం ఎక్కువా?
ఫోగట్ పతకాలు తిరిగి ఇవ్వడంపై ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: రెండుసార్లు ప్రపంచ చాంపియన్షిప్ మెడల్స్ గెలుచుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్తనకు లభించిన ఖేల్త్న్ర, అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం...
బిసిలకు న్యాయం జరగాలంటే.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
హైదరాబాద్: బిసిలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులను పార్లమెంట్కు...
గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా….
హైదరాబాద్: రూ.5 లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం...
సీట్ల పంపకాలపై కాంగ్రెస్కు అవరోధాలు..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చర్చలను సాధ్యమైనంత త్వరితంగా ముగించాలని ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించినప్పటికీ కనీసం మూడు రాష్ట్రాలలో సీట్ల...
కాళేశ్వరంపై కొత్త డ్రామాలు
కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అవాస్తవమని తేలింది: బిఆర్ఎస్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి
కాళేశ్వరంపై వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కడియం
మనతెలంగాణ/హైదరాబాద్ : శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం...
భారత్ న్యాయ్ యాత్ర
లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక...
జర్నలిస్టుల ఫోన్లలో ‘పెగాసస్’
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.అక్టోబర్లో యాపిల్నుంచి హ్యాక్ అలర్ట్ మెస్సేజిలు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసస్ సాఫ్ట్వేర్ను గుర్తించినట్లు అంతర్జాతీయ ఎన్జిఓ సంస్థ ఆమ్నెస్టీ...
అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం
నాగపూర్: దేశంలో అనేక రంగాలలో ఓబిసిలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారిలోకి వస్తే...
బిజెపికి 400కి పైగా సీట్లు ఖాయం: శామ్ పిట్రోడా
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా అనుమానం
న్యూఢిల్లీ: ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం)పై కీంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎంలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించని పక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల...