Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రైతుల శ్రమతో రాజకీయం సిగ్గుచేటు: రాహుల్ గాంధీ
ఎంఎల్ సి కవిత కౌంటర్
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు...
చైనాతో షరా మామూలే!
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ అకస్మాత్తుగా ఇండియా వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్తో మాట్లాడి వెళ్లిన పరిణామానికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం,...
నారసింహుని దివ్య దర్శన వేళ
నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం
యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు...
రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...
రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్
హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి...
ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’
ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం
వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి
కేంద్రం తప్పించుకోజుస్తోంది
ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం
యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే
నూకలు...
కాంగ్రెస్, బిజెపిలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి..
హైదరాబాద్: పంజాబ్ లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తెలంగాణ...
అందరిలో ఒకడుగా, అందరి వాడుగా
‘రైతే రాజు’ ఒకప్పటి మాట. “రైతే నిరు పేద” నేటి గీత... ప్రపంచంలో మోసపోవటంతప్ప... మోసం చేయటం తెలియని ఒకే వ్యక్తి రైతు. ప్రజలకి తినటానికి అన్నం దొరకని రోజు వస్తే తప్ప...
తగ్గేదేలే
కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా
చేయడానికి రాజీలేని పోరాటం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి,
తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి
ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ
రహదారులు, విమాన...
బోస్టన్తో దోస్తీ
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాల్లో హైదరాబాద్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన బోస్టన్ నగరం
ఆరోగ్య రంగంపై జరిగిన
గ్లోబల్ ఇన్నోవేషన్--2022
సదస్సులో పాల్గొన్న
మసాచుసెట్స్ గవర్నర్
చార్లీబేకర్ ఆసక్తి, హామీ
హైదరాబాద్బోస్టన్ల మధ్య
అనేక సారూప్యతలున్నాయి:
బేకర్ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్...
నవో”దయ”లేని కేంద్రం
33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు
కేవలం 9 విద్యాలయాలను మాత్రమే
కేంద్రం ఇచ్చింది ఉభయ
వాయిదా తీర్మానం ఇచ్చాం
భారతదేశంలో తెలంగాణ లేదా?
న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై
కేంద్రంతో పోరాటం చేస్తా : ఎంపి
నామా నాగేశ్వరరావు
వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో...
తెలంగాణ బిజెపి ఎంపిలు రైతులకు ద్రోహం చేస్తున్నారు..
హైదరాబాద్: ఉత్తర భారత దేశానికో నీతి, దక్షిణ భారతానికి మరో నీతి అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్...
పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచారు..
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాన పరిచారని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో...
ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో మంత్రుల భేటి..
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్...
పీయూష్ వర్సెస్ వేముల
ధాన్యం కొనుగోళ్ల అంశంపై భేటీలో పరస్పర పంచ్లు
మీరెలాగు కేంద్రంలో అధికారంలోకి వస్తారు కదా
అప్పుడు విధానాన్ని మార్చుకోండి: గోయల్ వెటకారం
దేవుడు దయతలిస్తే కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తాం, బిజెపి కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వాన్ని...
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...
‘ధాన్య సేకరణపై’ జాతీయ విధానం
రూపొందించాలి: ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ
సిఎంలు, వ్యవసాయ నిపుణులతో
సమావేశం ఏర్పాటు చేయాలి
దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే
ప్రధాన వనరు సేవా
రంగాలకు పంటలే ఆధారం
పంజాబ్, హర్యానాలో పండే
మొత్తం...
తిండిలేక పనిలేక వలసదారి
రామేశ్వరం వద్ద పట్టుబడ్డ లంకేయులు
కొలంబో : ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో దేశంలో ధరల పెరుగుదలతో శ్రీలంక పౌరులు భారత్కు వలసవెళ్లుతున్నారు. పెట్రోలు, ధాన్యం ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, జనజీవితం అస్థవ్యవస్థం...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
ప్రతి గింజా ‘కొనాల్సిందే’
అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...