Home Search
హెచ్డిఎఫ్సి బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
స్టాక్ మార్కెట్లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి....
ఏడో రోజూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం...
ఏ బ్యాంకులో ఎఫ్డి రేట్లు ఎక్కువ?
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా రెపో రేటును పెంచుతూ ఉండడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్లతో సహా పలు...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: నేడు స్టాక్ మార్కెట్ సూచీలు మొదలవ్వడమే ఫ్లాట్గా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్స్(బిపిఎస్) మేరకు రేట్ పెంచనుందన్న భావనతో ప్రపంచ మార్కెట్లో బలహీనత, అన్ని రంగాల్లో అమ్మకాల...
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. నెగటివ్గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్గా ముగిశాయి....
వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సెషన్లో నష్టాలు మూటగట్టుకున్నాయి. చైనాలో కరోనా కేసులు నమోదు కావడం, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఐరోపా సూచీలు ప్రతికూలంగా మొదలవ్వడంతో సెంటిమెంటు...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...
గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన బిఒబి
హైదరాబాద్ : నూతన ఇల్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ బరోడా ప్రకటించింది. గృహ రుణాల వడ్డీ రేటును ప్రభుత్వ రంగానికి చెందిన...
18000 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: అక్టోబర్ 31న మూడో రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ మళ్లీ 18000 మార్కును తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 786.74 పాయింట్లు లేక 1.31...
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
‘అదానీ’కి షాక్
గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనం
లోయర్ సర్కూట్ను తాకిన 4 స్టాక్స్
ప్రపంచ సంపన్నుల్లో నాలుగుకు పడిపోయిన ర్యాంక్
న్యూఢిల్లీ: అక్టోబర్ నెల మొదటి ట్రేడింగ్ సెషన్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను నిరాశపర్చింది. అదానీ...
ఎస్బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు...
బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాదారులకు పెనాల్టీ మోత
కనీస మొత్తాన్ని ఖాతాల్లో ఉంచాలంటున్న బ్యాంకులు
పరిమితికి మించిన ఎటిఎం లావాదేవీలపైనా ఛార్జీలు
(పంజాబ్ నేషనల్ బ్యాంక్)
న్యూఢిల్లీ: సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఎఎంబి) ఉంచాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఒకవేళ ఖాతాదారులు...
17600 పైన ముగిసిన నిఫ్టీ
515 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: ఐటి, రియాల్టీ, బ్యాంకింగ్ పేర్లతో నిఫ్టీ 17600 పైన ముగియడంతో భారతీయ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 515.31 పాయింట్లు లేదా 0.88%...
బ్లాక్ మండే
సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్కు ఇది మరో బ్లాక్...
అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!
నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.
ముంబయి: 30 షేర్ల బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
రెండో రోజూ లాభాలు
777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...
ఎటిఎం ఛీటర్లు అరెస్ట్
ఎస్బిఐ ఎటిఎంలే టార్గెట్
రెండేళ్లలో రూ.5లక్షలు దోచుకున్న నిందితులు
పరారీలో ముగ్గురు నిందితులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఎటిఎం కేంద్రంగా మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్!
ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ...
336 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనాన్ని చవిచూసాయి. రిలయన్స్, ఐటి స్టాక్స్ మార్కెట్ను పతనావస్థలోకి లాగాయి. ముంబయి స్టాక్ బెంచ్మార్క్ అయిన సెన్సెక్స్ 336.46 పాయింట్లు లేక 0.55 శాతం 60923.50...