Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
ధాన్యం.. దండయాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
ఎంపి సంతోష్కు వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డు
జైపూర్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన...
మాటల మంటలు
రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్రావు
ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
పర్యావరణ స్ఫూర్తిని కొనసాగించాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ స్ఫూర్తిని కొనసాగించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం
కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు: పీయూష్ గోయల్
ఢిల్లీ: ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జివిఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు....
లెజిస్లేచర్లు బాధ్యతతో మెదలాలి
సభ్యుల వీడ్కోలు సభలో ఉప రాష్ట్రపతి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యులు తమ బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు చెపుతూ...
కులగణన జరపాల్సిందే
లోక్సభలో నామా డిమాండ్
వాయిదా తీర్మానం తిరస్కృతిపై ఖమ్మం ఎంపి సీరియస్
గత 92ఏళ్ల క్రితం జరిగింది
అప్పటినుంచి కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ దానిని
గురించి పట్టించుకోలేదు ఎనిమిదేళ్ల క్రితమే
టిఆర్ఎస్ అసెంబ్లీలో ఏకగ్రీవ...
రిటైరయ్యే ఎంపిల ఆటపాటలు..
న్యూఢిల్లీ: గురువారం (నేడు) రాజ్యసభకు చెందిన 72 మంది సభ్యుల పదవీకాలం ముగియడంతో వారు రిటైర్ కానున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు అయ్యే వీడ్కోలు కార్యక్రమం ప్రత్యేకతలను సంతరించుకుంది. సభలో సాధారణంగా...
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం
వనరుల సమీకరణ కోసం పన్నుల భారం వేయలేదు
ఆశించిన రికవరీ సాధిస్తాం: ఆర్థిక మంత్రి హామీ
న్యూఢిల్లీ: యుపిఎ పదేళ్ల పాలనతో పోలిస్తే నరేంద్ర మోడీ హయాంలోనే దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయని కేంద్ర...
నవో”దయ”లేని కేంద్రం
33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు
కేవలం 9 విద్యాలయాలను మాత్రమే
కేంద్రం ఇచ్చింది ఉభయ
వాయిదా తీర్మానం ఇచ్చాం
భారతదేశంలో తెలంగాణ లేదా?
న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై
కేంద్రంతో పోరాటం చేస్తా : ఎంపి
నామా నాగేశ్వరరావు
వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో...
మొక్కలు నాటిన నవ దంపతులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చంద్రకళ దంపతులు అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో...
బెంగాల్లో ప్రజలు బతకలేకపోతున్నారు
సభలో విలపించిన ఎంపి రూపా గంగూలీ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలో ఇటీవల జరిగిన మారణకాండపై బిజెపి ఎంపి రూపా గంగూలీ రాజ్యసభలో విలపించారు. ఈ ఘటనలో ఎనమండుగురి వధ...
పంజాబ్ ఎంఎల్ఏలకు ఒకేసారికి మాత్రమే పింఛను: మాన్
అమృత్సర్: పంజాబ్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అనేకసార్లు గెలిచినప్పటికీ దాంతో సంబంధం లేకుండా ఒకే సారికి మాత్రమే పెన్షన్ పొందుతారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు ఇచ్చే అలవెన్సుల్లో...
తెలంగాణపై ఎందుకింత కక్ష..
హైదరాబాద్: పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పామని, ఇవ్వాల్సినవి 8 ఏళ్ల నుంచి ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని కేంద్రం ప్రభుత్వంపై టిఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు....
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న హీరోయిన్ ఎస్తర్..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో సినీ నటి ఎస్తర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్తర్ మాట్లాడుతూ.. గ్రీన్...
పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !
న్యూఢిల్లీ: బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
కొల్హాపూర్ అమ్మవారి సేవలో కెసిఆర్ దంపతులు
గురువారం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహారాష్ట్ర కొల్హాపూర్ శ్రీ అంబాబాయి మహాలక్ష్మిఅమ్మవారిని ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా సందర్శించుకొని దేవి అలంకార పూజలో పాల్గొన్నప్పటి దృశ్యం. ముఖ్యమంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి...
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...