Home Search
సెన్సెక్స్ - search results
If you're not happy with the results, please do another search
రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు నేడు(శుక్రవారం) సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజునా నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువ కావడంతో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. వాహన, లోహ, ఐటి,...
ఆర్బిఐ రెపోరేట్ పాలసీతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్!
ముంబై: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 6.5 శాతం ఉండగలదని...
ఈ వారం సానుకూలమే
పెరిగిన ఎఫ్పిఐ పెట్టుబడులు, ఉత్తమంగా క్యూ, స్థూల ఆర్థిక గణాంకాలనూ గమనించాలి : నిపుణులు
ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గతవారం ఒడిదుడుకులను చూశాయి. అయినప్పటికీ విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మెరుగైన క్యూ4...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. వారంలోని ఐదు సెషన్లలో సూచీలు మొత్తంగా నష్టాలను చవిచూశాయి. అయితే భారత్ జిడిపి, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగవ్వడం, మరోవైపు అమెరికాలో...
కొనుగోళ్ల జోరుతో లాభాల్లోకి..
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత గురువారం ఎఫ్ఎంసిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాలతో ముగిసింది....
ఆఖర్లో కొనుగోళ్లతో రికవరీ అయిన స్టాక్ మార్కెట్!
ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయినప్పటికీ చివరికి కొనుగోళ్ల సపోర్టుతో పుంజుకుంది. ఎఫ్ఎంజిసి, ఆటో స్టాకుల్లో లాభాలు మార్కెట్ పుంజుకోడానికి తోడ్ప డ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఆఖరి సమయంలో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో అప్పటి దాకా మంచి లాభాల్లో ఉన్న మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అయితే అదానీ గ్రూప్...
మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక...
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం గరిష్ఠాలకు చేరాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల...
భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం చివరి రోజైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచి రోజంతా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు దేశీయ...
విదేశీ పెట్టుబడుల జోరు
ముంబై : భారతదేశం ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐలు) గరిష్ట పెట్టుబడిని పెట్టారు. గత నెలలో దాదాపు రూ.11,631 కోట్ల విలువ...
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా తోడ్పడ్డాయి. ఉదయం సూచీలు లాభనష్టాల మధ్య కదలాడినప్పటికీ చివరికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో...
భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,88,087 మందికి పరీక్షించగా, 6,660 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు...
రిలయన్స్ అదుర్స్.. క్యూ4లో లాభం రూ.19,299 కోట్లు
ముంబై : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.19,299 కోట్లతో 19 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ...
స్టాక్ మార్కెట్లో తొమ్మిది రోజుల బుల్ రన్ ర్యాలీకి బ్రేక్
ముంబై: ఈ వారపు తొలి రోజునే(సోమవారం) స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. టెక్ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరాశ కలిగించాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా...
స్టాక్ మార్కెట్లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి....
ఏడో రోజూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం...
చివరికి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ నేడు(సోమవారం) చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. రోజంతా చాలా సేపు ఫ్లాట్గానే చలించింది. కానీ చివరి గంటల్లో కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ఆటో, పిఎస్యూ బ్యాంకింగ్లో కొనుగోళ్లు జరిగాయి....
ఇపిఎఫ్ఒనూ వదల్లేదు
అదానీ కోసం రిటైర్మెంట్
ఫండ్ నుంచి మళ్లింపు
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతున్న
ఇపిఎఫ్ఒ అదానీ గ్రూప్
స్టాక్స్లో 6కోట్ల మంది డబ్బు
ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్తో
మోడీ సర్కార్ చెలగాటం
అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి
పెడుతోన్న ఇపిఎఫ్ఒ
అదానీ గ్రూప్...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
3 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ షేర్ విలువ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు...