Home Search
సెన్సెక్స్ - search results
If you're not happy with the results, please do another search
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా తోడ్పడ్డాయి. ఉదయం సూచీలు లాభనష్టాల మధ్య కదలాడినప్పటికీ చివరికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో...
భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,88,087 మందికి పరీక్షించగా, 6,660 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు...
రిలయన్స్ అదుర్స్.. క్యూ4లో లాభం రూ.19,299 కోట్లు
ముంబై : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.19,299 కోట్లతో 19 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ...
స్టాక్ మార్కెట్లో తొమ్మిది రోజుల బుల్ రన్ ర్యాలీకి బ్రేక్
ముంబై: ఈ వారపు తొలి రోజునే(సోమవారం) స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. టెక్ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరాశ కలిగించాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా...
స్టాక్ మార్కెట్లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి....
ఏడో రోజూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం...
చివరికి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ నేడు(సోమవారం) చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. రోజంతా చాలా సేపు ఫ్లాట్గానే చలించింది. కానీ చివరి గంటల్లో కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ఆటో, పిఎస్యూ బ్యాంకింగ్లో కొనుగోళ్లు జరిగాయి....
ఇపిఎఫ్ఒనూ వదల్లేదు
అదానీ కోసం రిటైర్మెంట్
ఫండ్ నుంచి మళ్లింపు
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతున్న
ఇపిఎఫ్ఒ అదానీ గ్రూప్
స్టాక్స్లో 6కోట్ల మంది డబ్బు
ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్తో
మోడీ సర్కార్ చెలగాటం
అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి
పెడుతోన్న ఇపిఎఫ్ఒ
అదానీ గ్రూప్...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
3 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ షేర్ విలువ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు...
రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి. ఐటి, మెటల్, రియాల్టీ, ఫైనాన్షియల్ స్టాక్లలో కొనుగోలు కనిపించింది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోడానికి...
మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్!
ముంబై: ముచ్చటగా మూడు రోజులపాటు పెరుగుతూ పోయిన భారత స్టాక్ మార్కెట్ గురువారం (మార్చి 9న) దిగజారింది. ఆటో, ఐటి, ఎఫ్ఎంసిజి, రియాల్టీ, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్కు కళ్లెంవేసి వెనక్కి లాగేశాయి. నేడు...
స్టాక్ మార్కెట్లో హ్యాపీ ఫ్రైడే!
900 లాభపడ్డ సెన్సెక్స్
ముంబై: గత కొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు(శుక్రవారం) లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 899.62 పాయింట్లు లేక 1.53 శాతం లాభపడి 59808.97 వద్ద, నిఫ్టీ...
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి...
ముందుకు కదలని మార్కెట్లు
గతవారం 587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం హెచ్చుతగ్గుల మధ్య కొంతమేరకు లాభాలను చూశాయి. అంతర్జాతీయ అంశాలు, దేశీయ పరిణామాలు వెరసి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుసగా...
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో నేడు(మంగళవారం) రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. మళ్లీ పుంజుకున్నాయి. ప్రారంభం నుంచే లాభాలతో పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ...
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 334.98 పాయింట్లు లేక 0.55 శాతం పడిపోయి 60506.90 వద్ద, నిఫ్టీ 89.40 పాయింట్లు...
బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా
ఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు. సెన్సెక్స్ 516.97 పాయింట్లు పెరిగి 60,066.87 ప్రారంభమైంది. నిఫ్టీ 153.15 పాయింట్లు పెరిగి...
స్టాక్.. ‘క్రాష్’
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఈ రెండు రోజుల్లో బిఎస్ఇ సె న్సెక్స్ 1,647.85 పాయింట్లు నష్టపోగా, ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 10.73 లక్షల కోట్లు...
స్టాక్ మార్కెట్ క్రాష్!
ప్రీబడ్జెట్ బ్లడ్బాత్!
మదుపరుల రూ. 12 లక్షల కోట్లు ఆవిరి!!
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు నేడు మదుపరులను ముంచేశాయి. షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ...
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు!
ముంబై: నేడు(జనవరి 24న) భారతీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఒడిదొడుకుల నడుమ చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సూచీలు ఆఖరి రెండున్నర గంటలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించింది. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ సూచీలను...