Home Search
స్టాక్మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
బేర్ గుప్పిట్లోకి..
కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో...
బ్లాక్ మండే
సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్కు ఇది మరో బ్లాక్...
ఆగని నష్టాలు
పెరిగిన ద్రవ్యోల్బణం ఆందోళలు
అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు
మరోసారి వడ్డీ రేట్లను పెంచిన ఆర్బిఐ
గత వారం సెన్సెక్స్ 1,271 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు పతనం బాటలోనే కొనసాగుతున్నాయి. దీనికి అనేక కారణాలు...
దూసుకెళ్లిన రిలయన్స్
రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా..
ముంబయి : గత వారం దేశీయ స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్లో నాలుగుసంస్థల...
మార్కెట్కు జిడిపి ఎఫెక్ట్
క్షీణిస్తున్న వృద్ధి రేటు,ద్రవ్యోల్బణంపెరుగుదలతో ఆందోళనలు
గతవారం సెన్సెక్స్ 617 పాయింట్లు పతనం (మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. గత వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బాంబే స్టాక్...
మూడు రోజుల్లో రూ.10 లక్షల కోట్లు
మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
ఐటి, రియల్టీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 1,041 పాయింట్లు జంప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా...
ఆసియాలో ఉత్తమ ఐపిఒగా అదానీ విల్మర్
కొద్ది రోజుల్లోనే మూడు రెట్లు పెరిగిన స్టాక్ విలువ
న్యూఢిల్లీ : ఆసియాలో కొత్తగా లిస్ట్ అయిన స్టాక్స్లో అదానీ విల్మర్ ఒకటి, ఈ ఫుడ్ కంపెనీ అద్భుతంగా మూడు రెట్లు రాబడిని ఇచ్చింది....
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్మార్కెట్ సోమవారం హెచ్చుతగ్గులతో నడిచింది. బెంచ్మార్క్ సూచీలు ఇంట్రాడే లాభాలను తుడిచేసి, చివరికి కాస్త నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.78 పాయింట్లు(0.07%) కోల్పోయి 54,288.61 వద్ద, నిఫ్టీ...
తీవ్ర హెచ్చుతగ్గులు
గతవారం 1089 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతవారం చూస్తే ఒక రోజు భారీ నష్టాలు, మరో రోజు భారీ లాభాలు వంటి పరిస్థితులు...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
నిరాశపర్చిన ఎల్ఐసి
లిస్టింగ్ తొలి రోజు 8% తగ్గిన కంపెనీ షేర్
మార్కెట్ విలువ పరంగా ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరణ
ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లిస్టింగ్ తొలి రోజు...
నిరాశ పరచిన ఎల్ఐసి లిస్టింగ్
8.62 శాతం డిస్కౌంట్ తో ఓపెనింగ్
లిస్టింగ్ ధర రూ. 867కు కంగుతిన్న మదుపరులు
ముంబై: దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపిఓగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) ఐపిఓ షేర్లు...
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
రూ.3.39 లక్షల కోట్లు హాంఫట్
1,292 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం కూడా మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ అత్యధికంగా 1,291 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే...
అదానీ గ్రూప్ @ 200 బిలియన్ డాలర్లు
ఈ మైలురాయిని చేరిన మూడో దేశీయ సంస్థ
గతంలో ఈ మార్క్ను చేరుకున్న టాటా, రిలయన్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 201 బిలియన్ డాలర్ల మార్క్ను దాటింది. టాటా గ్రూప్, ముకేశ్ అంబానీ...
హెచ్డిఎఫ్సి పతనం ఎఫెక్ట్
566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్...
అవరోధాల్లోనూ ముందుకు..
2021-22లో ఇన్వెస్టర్ల సంపద రూ.59 లక్షల కోట్లు పెరిగింది
గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 18 శాతం జంప్
న్యూఢిల్లీ : నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో అడుగుపెడుతున్నాం. అయితే గత ఆర్థిక...
ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.19,705 కోట్లు
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్స్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత నెలలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.19,705 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు....
ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.19,705 కోట్లు
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్స్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత నెలలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.19,705 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు....