Wednesday, May 1, 2024
Home Search

స్టాక్‌మార్కెట్ - search results

If you're not happy with the results, please do another search
Industrial production grows 22.4% in March

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

  ఏప్రిల్‌లో 4.29 శాతం నమోదు మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
Stock markets gained 5 percent

బడ్జెట్‌కు మదుపరి జై..

  ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్ ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్‌మార్కెట్లు నిర్మల...

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌లో విక్రయాలు వెల్లువెత్తాయి....
Sale of 25% stake in LIC

ఎల్‌ఐసిలో 25 శాతం వాటా విక్రయం

బడ్జెట్ అంతరాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పార్లమెంట్ చట్టం సవరణ తేనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర రంగం సిద్ధం చేసుకుంటోంది. దేశంలో అతిపెద్ద బీమా...
Donald Trump H 1B visa suspension

పునరాలోచించాలి

 హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్ న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్‌ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ...
LIC ownership in Indian companies declined

ఎల్ఐసి పెట్టుబడులు.. ఆల్ టైమ్ కనిష్టానికి

రూ.1.7 లక్షల కోట్లు తగ్గిన పెట్టుబడి విలువ ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) పెట్టుబడుల విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్లో లిస్టెడ్...

రెండు రోజుల నష్టాలకు బ్రేక్

  232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: రెండు రోజుల స్టాక్‌మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
Mukesh Ambani

భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్

  ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని మూడు, నాలుగు స్థానాల్లో శివ్‌నాడార్, ఉదయ్ కోటక్ సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది ఫోర్బ్ జాబితా 2020...

ఊరట…ఉపశమనం

  ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...

రూ. 14లక్షల కోట్లు ఫట్

  మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్‌ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్   మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
Sensex

నష్టాలు ఆగడం లేదు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...

దిగొస్తున్న పసిడి ధర

ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర...
Sensex

పోయిందంతా వచ్చేసింది..

 సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం 271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్ న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...

హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు

93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...

Latest News