Home Search
స్టాక్మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
భారీ నష్టాల్లో మార్కెట్లు
778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
ముంచిన యుద్ధం
‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : గత వారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టం
ముంబై : ఈ వారంలో రెండో రోజు మంగళవారం స్టాక్మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 17,092 వద్ద ముగిశాయి. టాటా...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
ఒక్క రోజే రూ.14,94,040 కోట్ల నష్టం
భారీగా నష్టపోయిన ఫేస్బుక్ స్టాక్
న్యూయార్క్ : ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా స్టాక్స్ గురువారం ట్రేడింగ్లో భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజే కంపెనీ విలువ రూ.14,94,040 కోట్లు ఆవిరైంది. ఈ షేరు...
ఉద్యోగులకు వాటాలు
ఆఫర్ చేయనున్న ‘ఆకాశ ఎయిర్లైన్’
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన విమాన సంస్థ ఆకాశ ఎయిర్ తన ఎయిర్లైన్స్ సిబ్బందికి స్టాక్ ఆప్షన్ను ఆఫర్ చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ...
బడ్జెట్ మార్కెట్లు జై
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్కు దేశీయ స్టాక్మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు...
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
581 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. గురువారం మార్కెట్ మళ్లీ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,276 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ...
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
157 పాయింట్లు పెరిగి
ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు...
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
ఆదిలోనే ఢీలా పడ్డ ’పేటీఎం’
ముంబయి: దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ)గా స్టాక్మార్కెట్లోకి ఎంటర్ అయిన పేటీఎం గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడంతోనే ఢీలా పడింది. ఇష్యూ ధర కన్నా 9 శాతం తక్కువతో...
నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూసినప్పటికీ, ఆఖరికి స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 60,967 పాయింట్ల వద్ద ముగిసింది....
మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్
తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
పరారీలో ఉన్న ఛీటర్ అరెస్ట్
స్నేహితులను మోసం చేసి రూ. 3.73 కోట్లు తీసుకున్న నిందితుడు
అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: స్నేహితలను మోసం చేసి డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు....
17562 వద్ద ముగిసిన నిఫ్టీ!
514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
రెండు రోజుల మార్కెట్ నష్టాలకు చెక్
ముంబయి: ఒక్క ఆటో, పవర్ సెక్టార్లు తప్పించి మిగిలిన అన్ని సెక్టార్ల షేర్లు మంగళవారం లాభపడ్డాయి. రియాల్టీ, ఐటి, మెటల్ షేర్లు 2-3...
జొమాటోకు గౌరవ్ గుడ్బై
కంపెనీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు, రాజీనామాపై భావోద్వేగంతో ఉద్యోగులకు లేఖ
న్యూఢిల్లీ : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా కంపెనీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని...
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 55,944 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 16,634...
బ్యాంకులు, ఆర్ఐఎల్ దన్ను
403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
నిఫ్టీ @ 16,000
రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్కు జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...