Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
మాలిక్ను కోర్టులో హాజరుపర్చండి
సిబిఐకి జమ్ము న్యాయస్థానం ఆదేశం
జమ్ము: తీహార్ జైల్లో ఉన్న జెకెఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ను న్యాయస్థానంలో హాజరుపర్చాలని జమ్ము ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 20న మాలిక్ను కోర్టులో హాజరుపరచాలని సిబిఐ ప్రత్యేక...
విద్వేష చట్టం
విషం సీసాకు లేబుల్ మార్చినంత మాత్రాన అందులో వున్నది అమృతమైపోతుందా? మొన్న శుక్రవారం నాడు కర్నాటక శాసనమండలి ఆమోదం పొందిన మత స్వాతంత్య్ర హక్కు పరిరక్షణ బిల్లును పౌరులకు వారు కోరుకునే మతాన్ని...
నిషాపై దాడి జరగలేదు
విజయ్ను ఇరికించేందుకు ప్లాన్ వేసిన నిషా
పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజం
ఆస్పత్రి నుంచి డిఛార్జ్
మనతెలంగాణ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పిఏ తనపై కత్తితో దాడి చేశాడని హంగామ సృష్టించిన నిషా కేసులో అన్ని ఫేక్గా...
నగరంలో మళ్లీ వరుస హత్యలు
రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కరువు
కౌన్సెలింగ్ లేకపోవడంతో హత్యలు చేస్తున్న రౌడీషీటర్లు
ఇన్ఛార్జ్ ఎసిపిల ప్రేక్షకపాత్ర
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో మళ్లీ హత్యలు వరుసగా జరుగుతున్నాయి. చిన్నచిన్న తగాదాలకు నిందితులు హత్యలు చేస్తున్నారు, ముఖ్యంగా పాతబస్తీ చుట్టుపక్కల...
గవర్నర్ తమిళిసైని కలిసిన రాజాసింగ్ సతీమణి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆదివారం కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి ఉషాబాయి తన భర్త రాజాసింగ్పై పోలీసులు అక్రమంగా...
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్లిస్టుపై మోకాలొడ్డిన చైనా
న్యూయార్క్: పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్ను భారత్...
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
తెలంగాణలో రెచ్చిపోతున్న మతోన్మాదశక్తులు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న క్రమంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యతా...
పేరుపేరునా సమరయోధులను స్మరించుకోవాలి: కెసిఆర్
హైదరాబాద్: మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ జాతీయ...
రాజకీయ ఖైదీలకు స్వేచ్ఛ ఎప్పుడు?
“ఓరా భగత్ సింగ్ భాయ్, ఓరా ఖుదీరామర్ భాయ్,
సమస్త రాజ్బందిదర్ ముక్తి ఛాయ్, ముక్తి ఛాయ్”
“వాళ్ళు భగత్ సింగ్ సోదరులు, ఖుదీరావ్ు సోదరులు
రాజకీయ ఖైదీలందరికీ విముక్తి కల్పించాలి, విముక్తి కల్పించాలి” బిపుల్ చక్రబర్తి,...
బాలికపై వైసిపి కార్యాకర్త అత్యాచారయత్నం
అమరావతి: ఓ బాలికపై వైసిపి కార్యకర్త అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైసిపి కార్యకర్త కానాల నరేందర్...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
రైలులో వైద్యురాలిని లైంగికంగా వేధించినందుకు వ్యక్తి అరెస్ట్
ముంబై: నడుస్తున్న రైలులో 26 ఏళ్ల మహిళా డాక్టరును లైంగికంగా వేధించినందుకుగాను రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు దాదర్ ప్రభుత్వ రైల్వే పోలీసుల(జిఆర్పి) వద్ద ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. రైలు...
తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి
వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ - హన్మకొండ లోని ఆయన విగ్రహానికి...
ప్రజా ఉద్యమకారుడు కాళన్న
అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించింది. అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించేతనాన్ని తట్టి లేపింది....
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
మిషన్ 2024… నితీశ్ ఫార్ములాకు మమత మద్దతు
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్షంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు...
12, 13 తేదీల్లో అసెంబ్లీ
బిఎసిలో నిర్ణయం
అజెండా ఖరారు
తొలి రోజు మల్లు స్వరాజ్యం,
జనార్దన్రెడ్డిలకు
అసెంబ్లీ సంతాపం
అనంతరం సోమవారానికి
వాయిదా పడిన సభ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి (...
సింగరేణిలో ఉద్యోగం కోసం మామ మర్డర్
జయశంకర్ భూపాలపల్లి: సింగిరేణిలో ఉద్యోగం కోసం మామను మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లో అల్లుడు లొంగిపోయిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరుశురామ్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
కవితాత్మక జీవన నాటక కర్త
రచన నా స్వయంకృత చికిత్స. అది నా అస్తిత్వ పునర్నిర్మాణ ప్రక్రియ. అది నా ధిక్కార స్వరం. ఇదినైజీరియన్ సాహిత్య సింహం (The Literary Lion) వోలే షోయింకా స్వగతం. వోలే షోయింకా...