Sunday, April 28, 2024
Home Search

రోగులకు చికిత్స - search results

If you're not happy with the results, please do another search

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట:మఠంపల్లి మండల ప్రభుత్వ వైద్యశాలను ఎంపీపీ ముడావత్ పార్వతి కొండానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు వైద్యశాలను సందర్శించి రికార్డులను,వైరాలజీ ల్యాబ్ పరిశీలించి...
Corporate level healthcare for poor people...

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం…

జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం 9 ఏళ్లలో 21 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్న మెడికల్ సీట్లు 5265కు పెరిగిన ఎంబీబిఎస్ సీట్లు  2832కు చేరిన పీజీ,...

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించకపోతే ఆందోళన చేస్తాం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే నూతన భవనాన్ని నిర్మించా లని ఉస్మానియా జేఏసీ ప్రతినిధి, జూనియర్ వైద్యులు డా క్టర్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భవిష్యత్...
Digital cards for Arogya Sri beneficiaries

ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు

జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ కోఠి ఇఎన్‌టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ...
Mother donates bone marrow to save daughter

కుమార్తెను రక్షించడానికి ఎముక మజ్జను దానం చేసిన మాతృమూర్తి

హైదరాబాద్: తలసేమియా మేజర్ - క్లాస్ IIIతో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెకు ఓ తల్లి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ను దానం...
Welspun Group hold Mega Health Camp in Pamena

మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన వెల్‌స్పన్ గ్రూప్

హైదరాబాద్: వెల్‌స్పన్ గ్రూప్, తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ద్వారా, చేవెళ్ల మండలం పామెన గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి PMR హాస్పిటల్స్‌తో చేతులు కలిపింది. గ్రామస్థులకు సమగ్ర...

నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం

మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

రాష్ట్రంలో వైద్యుల పని తీరు అద్భుతంగా ఉంది

గద్వాలటౌన్: ప్రజా ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ లక్షం అని గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు అన్నారు. రూ.94లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలోని జిలా ప్రభుత్వ ఆసుపత్రిలో...

ఎఐపై డబ్లుహెచ్‌ఒ ఆందోళన

ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్‌లో...

ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...

అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత

మహబూబ్‌నగర్ : వైద్యరంగంలో అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత అని నిర్వహించాల్సి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్...

నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

గోషామహల్: వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని నాంపల్లి ఏరియా ఆసుపత్రి సివిల్ సర్జన్ రేడియాలజిస్ట్ డాక్టర్ షేక్ మహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు...

ఆర్‌ఎంపీల సేవలు వెలకట్టలేనివి

మక్తల్ : గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలనందిస్తోన్న ఆర్‌ఎంపీ వైద్యుల సేవలు వెలకట్టలేనివని నారాయణపేట అక్షిత హాస్పిటల్ గైనకాలజిస్టు డా.అక్షితారెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్‌లో తాలుకా గ్రామీణ వైద్యసేవకుల...

నూతన పరికరంతో మోకాలి గుజ్జు అరుగుదలను తెలుసుకోవచ్చు

పంజాగుట్ట: మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈపియాన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన సోనోసైట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని ఈపియాన్...

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

నల్గొండ : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు పడిగాపులే మిగిలిపోతున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు సరైన వైద్యం అందకుంటే...
Many Myths About Epilepsy

మూర్ఛ వ్యాధిపై అనేక అపోహలు

మూర్ఛ (ఎపిలెప్సీ) అనేది కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన అనారోగ్య పరిస్థితి. ప్రతి సంవత్సరం సుమారు 1,80.000 వరకు కొత్త మూర్ఛ కేసులు వస్తున్నాయి. ఇందులో 30 శాతం పిల్లలకు వస్తుంది. ఎవరికైనా...
Milaap Organises hair donation drive in Hyderabad

హైదరాబాద్‌లో ‘హెయిర్ డొనేషన్ డ్రైవ్’ని నిర్వహించిన మిలాప్

బెంగళూరులో విజయవంతమైన హెయిర్ డొనేషన్ క్యాంప్ తర్వాత, భారతదేశంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ మిలాప్, హైదరాబాద్‌లో తమ హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో రెండవ రౌండ్‌ను నిర్వహించింది. క్యాన్సర్ పై పోరాడి విజయం...

ఉస్మానియా ఆసుపత్రికి రూ.78 లక్షల వైద్య పరికరాల విరాళం

గోషామహల్: నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) అధికారుల బృందం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భా గం గా ఉస్మానియా ఆసుపత్రికి రూ. 78 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను...

పాపిరెడ్డినగర్‌లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి కెటిఆర్‌ల ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కూకట్‌పల్లి డివిజన్‌లోని పాపిరెడ్డినగర్‌లోగల...
CBI investigation on Odisha train accident

ప్రమాదంలో కుట్రకోణం!

భువనేశ్వర్: ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఈ దుర్ఘటనపై సిబిఐ దర్యాప్తుకు రైల్వే...

Latest News