Home Search
బీహార్ సిఎం - search results
If you're not happy with the results, please do another search
బిజెపిని భయపెడుతున్న తులసీదాస్
తులసీదాస్ రచన రామ చరిత మానస్లో వెనుకబడిన తరగతులు, మహి లు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య, అయోధ్య హనుమాన్...
దేశానికే ధాన్యాగారం తెలంగాణ: హరీష్ రావు
హైదరాబాద్: దేశానికే అన్నం ధాన్యాగారంగా తెలంగాణ మారిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి...
మహూర్తం ‘ఖరారు’
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి
సివాన్ (బీహార్): బీహార్ లోని సివాన్ జిల్లా బాలా గ్రామంలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ప్రకారం మద్యం తాగిన వారిలో 10 మంది...
ఖమ్మం సభకు గ్రేటర్ గులాబీ సైన్యం
మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు
ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు
దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ
ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం...
పనీపాటాలేని మగాళ్లతోనే జనాభా సమస్య
వైశాలి : పనీపాటా లేకుండా కేవలం అదేపనికి దిగే మగవారి వల్లనే జనాభా సమస్య తలెత్తుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున బిజెపి ఇతర నేతల నుంచి...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
సరిహద్దుల భద్రతలో రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి: అమిత్షా
కోల్కతా: దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతలో బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళాలు ) తోపాటు రాష్ట్రాలు కూడా బాధ్యతలు పంచుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా 25వ తూర్పుజోన్ కౌన్సిల్ (ఇజెడ్సి) సమావేశంలో ముఖ్యమంత్రులకు సూచించారు....
2024 ఎన్నికల్లో థర్డ్ఫ్రంట్ ఉండదు
పాట్నా: 2024 పార్లమెంటు ఎన్నికల్లో థర్డ్ఫ్రంట్ అంటూ ఏదీ ఉండదని, వచ్చే సారి ఏర్పాటయ్యేకూటమి ప్రధాన ఫ్రంట్గానే ఉంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కమార్ స్పష్టం చేశారు. ఆదివారం పాట్నాలో జరిగిన తన...
బిజెపి కుట్రలు తెలంగాణ గడ్డపై సాగవ్: హరీష్రావు
బిజెపి కుట్రలు తెలంగాణ గడ్డపై సాగవు
తలవంచం ప్రజల కోసం నిలబడుతాం
ఎన్నికలు వస్తేనే ఇడి,ఐటి దాడులా..?
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు
మనతెలంగాణ/జగిత్యాలః బిజెపి ఎన్ని కుట్రలకు పాల్పడినా, వేదించినా ప్రజల కోసం నిలబడుతాం...
కారు నేషనల్ గేరు
ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు
ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ
విస్తృతస్థాయి సమావేశం టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్గా
మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం...
ముందు నిషేధం ఆర్ఎస్ఎస్పై విధించాలి
ఆర్జేడీ నేత లాలూ వ్యాఖ్య ..బిజెపి నిరసన
పాట్నా : నిషేధం అంటూ విధిస్తే ముందుగా నిషేధించాల్సింది ఆర్ఎస్ఎస్ను అని రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. పిఎఫ్ఐ కన్నా ముందు...
బిజెపి రాష్ట్ర ఇన్చార్జులతో నడ్డా భేటీ
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం పార్టీ రాష్ట్ర ఇన్చార్జులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు...
విపక్షాల ఐక్యతకు తొలి అడుగు
కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేం
అంతా కలిస్తేనే బిజెపిని తరిమికొట్టగలం : సిఎం నితీష్
మిత్రపక్షాలు బయటకు వచ్చాక ఎన్డిఎ ఇంకెక్కడుంది : తేజస్వి
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది : పవార్
జాతి ఆస్తులు...
బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్తో కలిసేందుకు మమత సిద్ధం : పవార్
ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత ఓ రూపు దాల్చలేదు. కాంగ్రెస్తో కలిస్తేనే బీజేపీని ఓడించగలమనే విశ్వాసం కొన్ని...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
సెప్టెంబర్ 11న కెసిఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారా?
హైదరాబాద్: టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త్వరలో హైదరాబాద్లో తన జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. గత కొంత కాలంగా ప్రజాభిప్రాయాన్ని చూరగొన్న ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని...
మిషన్ 2024 లక్ష్యంగా దూసుకుపోతోన్న నితీశ్
న్యూఢిల్లీ: మిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్షంగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. మూడు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలను...
కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలి: హరీష్ రావు
సిద్దిపేట: ఇవాళ చేపల పిల్లలను వదిలామని, కానీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కింద నీళ్లు లేక చెరువులు ఎండిపోయేవని, బోర్లు వేసి, మోటార్లు పెట్టి,...
బిజెపి దురుత్సాహం!
సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...