Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా గురువారం ప్రమాణం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఢిల్లీ...
యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు
యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు.. మరణించే వరకూ జైలులోనే
ఉగ్ర నిధుల చేరవేత కేసు
ప్రత్యేక న్యాయస్థానం శిక్షల ఖరారు
హైకోర్టు అప్పీలుకు వీలు, శ్రీనగర్లో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముంబై: బిజెపి నేత కిరీట్ సోమయ్య భార్య, మేధా కిరీట్ సోమయ్య సోమవారం శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మీరా-భయందర్...
అనధికార లేఅవుట్లలో అమ్ముడుపోని ప్లాట్ల రిజిస్ట్రేషన్కు బ్రేక్
సుప్రీంకోర్టు తీర్పు ఫలితం..
హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో అమ్ముడుపోని ప్లాట్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతి లేని లేఅవుట్లలో గతంలోనే విక్రయించిన ప్లాట్లను మినహాయించి డెవలపర్ల వద్ద మిగిలిన ప్లాట్ల...
ఉద్యోగం నుంచి మంత్రి కుమార్తె బర్తరఫ్
ఉద్యోగం నుంచి మంత్రి కుమార్తె బర్తరఫ్
కలకత్తా హైకోర్టు తీర్పు
కోల్కత: ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పరేష్ చంద్ర అధికారి కుమార్తెను ఉద్యోగం నుంచి కలకత్తా...
దిశ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్కౌంటర్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక...
జూన్ 2 నుంచి 33 జిల్లాల్లో కోర్టులు
గెజిట్ నోటిఫికేషన్ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఏర్పాటు చేసిన కొత్త కోర్టులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి పెండింగ్ కేసుల...
కేంద్రం, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయి
మండలి సిఫార్సులకు కట్టుబడాల్సిన అవసరం లేదు
అయితే మనది సహకార సమాఖ్య వ్యవస్థ అయినందున చర్చలు అవసరం
జిఎస్టి చట్టాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జిఎస్టి( వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు...
దిశ ఎన్కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెలువరించనుంది. ఈక్రమంలో దిశ ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఎన్కౌంటర్ జరిగిన...
ఘర్ ఘర్ రేషన్ నిలిపివేయండి
ఆప్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వపు ఇంటి వద్దకే రేషన్ సరఫరా పథకం నిలిపివేతకు ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు వెలువరించింది. ఈ స్కీంను ముఖ్యమంత్రి ఘర్...
జిఎస్ టిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్న( జిఎస్ టి)పై సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిఎస్ టి కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం...
1988 రోడ్ రేజ్ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది జైలు శిక్ష
మే 2018లో 65 ఏళ్ల వ్యక్తిని "స్వచ్ఛందంగా గాయపరిచిన" నేరంలో సిద్ధూను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది.
న్యూఢిల్లీ: 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు...
పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి
మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసుల ఉద్యోగాలలో పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు అవకాశం కల్పించాలంటూ బుధవారం నాడు డిజిపి కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలలో ప్రత్యేకంగా ట్రాన్స్...
డిజిపి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్…
హైదరాబాద్: నగరంలోని డిజిపి మహేందర్ రెడ్డి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్ బుధవారం వెళ్లారు. పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని వినతి చేశారు. దరఖాస్తుల్లో పురుషులకు, మహిళలతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కోటా ఇవ్వాలని...
తాజ్మహల్లో మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల
లక్నో : తాజ్ మహల్ లోని భూగర్భంలో మూతపడి ఉన్న 22 గదులకు సంబంధించిన కొన్ని ఫోటోలను భారత పురావస్తు శాఖ విడుదల చేసింది. ఆ గదుల మరమ్మతుల ఫోటోలను ట్విటర్లో పోస్ట్...
కోల్కతా లోనే అభిషేక్ బెనర్జీ విచారణ
ఆటంకం కలిగిస్తే ఊరుకోం : సుప్రీం
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బొగ్గు...
38 ఫాస్ట్ట్రాక్ కోర్టులకు రెగ్యులర్ పోస్టుల మంజూరు
మనతెలంగాణ/హైదరాబాద్ : సత్వర మే ప్రజలకు న్యాయం జరుగాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 38 ఫాస్ట్ట్రాక్ కోర్టుల రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలకు స త్వరమే న్యాయం జరగాలన్న...
జ్ఞానవాపి మసీదులో కొనసాగిన సర్వే
వారణాసి : కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణం వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే శాంతియుతంగా రెండో రోజు ఆదివారం సాగింది. చాలా వరకు ప్రదాన భాగం పూర్తయిందని చెబుతున్నారు....
క్షణ న్యాయమార్గం మీ చేతుల్లోనే జిల్లా జుడిషియరీకి సిజెఐ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో వ్యాజ్యాల తక్షణ పరిష్కారానికి ప్రత్యామ్నాయ పరిష్కార విధానం (ఎడిఆర్) వైపు కక్షిదారులు మొగ్గుచూపితే మంచిది. ఈ మార్గంలోకి వారిని మళ్లించే బాధ్యతను జిల్లా స్థాయిల న్యాయవ్యవస్థ తీసుకోవాలని భారత...
జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్ సర్వేపై స్టే నిరాకరణ
న్యూఢిల్లీ: కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదులో కొనసాగుతున్న వీడియోగ్రఫీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా జాబితా(అర్జెంట్ లిస్టింగ్) చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్...