Monday, April 29, 2024

మిథాలీరాజ్‌కు ప్రధాని అభినందనలు

- Advertisement -
- Advertisement -

Prime Minister congratulates Mithali Raj

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్‌కీ బాత్’ ప్రసంగంలో భారతీయ మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాల్లో ప్రతిభ చాటడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతరాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్‌కు శుభాకాంక్షలు. అలాగే బ్యాడ్మింటన్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన అభినందనలు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ ఉన్నత స్థానం సాధించింది. మార్చి నెలలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొన్నాం. ఇదే నెలలో మనదేశ మహిళలు క్రీడల్లో పతకాలు, రికార్డులు సాధించడం విశేషం’ అని ప్రధాని కొనియాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News