- Advertisement -
కొచ్చి: సిఎఎ అంశంపై గవర్నర్ను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెడతామని కేరళ అసెంబ్లీ విపక్షనేత రమేష్ చెన్నితల ప్రకటించారు. శాసన సభ సార్వభౌమత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించి ప్రజాస్వామ్య విధానాలను ఉల్లంఘించినందుకు వెనక్కు పిలుస్తామని ఆయన అన్నారు. నిబంధనలు 130 కింద అసెంబ్లీలో గవర్నర్పై వ్యతిరేక తీర్మానం ప్రవేశ పెట్టడానికి స్పీకర్ అనుమతి కోరుతూ నోటీసు ఇచ్చినట్టు చెప్పారు.
Resolution against Kerala Governor in Assembly
- Advertisement -