Thursday, April 25, 2024

మోడీ పౌరసత్వంపై ఆర్‌టిఐ దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

PM-Modi

త్రిసూర్: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ పౌరుడా కాదా తెలియచేయాలని కోరుతూ కేరళ సమాచార శాఖకు సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద ఒక దరఖాస్తు అందింది. త్రిసూర్ జిల్లాలోని చలక్కుడి పట్టణానికి చెందిన జోష్ కల్లువీట్టిల్ జనవరి 13న ఈ దరఖాస్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పౌరసత్వాన్ని రుజువు చేసే ఆధార పత్రాలు చూపాలని ఆయన తన దరఖాస్తులో కోరారు. చలక్కుడి మున్సిపాలిటీకి చెందిన పౌర సమాచార అధికారికి ఆయన ఈ దరఖాస్తు చేశారు.

RTC application seeks proof of PM Modis citizenship, Josh Kalluveettil, a native of Chalakkudy town in Thrissur district, moved the application in this regard on January 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News