Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
ఇమ్రాన్ను దింపడంలో ‘విదేశీ హస్తం’!
గత 75 ఏళ్లుగా భారత దేశం రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఎన్నో రకాల రాజకీయ మార్పులను చూసింది. ఎందరో నిరంకుశ విధానాల ద్వారా తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నాలు చేశారు....
ఆలోచన మారితే మనోభావాలు దెబ్బతినవు
ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది థామస్ పెయిన్ (1737-1809) అమెరికన్ తత్వవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. దళితుల చేతితో నీళ్లు తాగడానికి...
ఉచిత హామీలను నియంత్రించే అధికారం లేదు
సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో ఇసి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణ సందర్భంగా దాఖలు చేసిన...
రాత్రి 8.00 తర్వాత పాక్ పార్లమెంటు సమావేశం…ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ !
ఇస్లామాబాద్: డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఓటును తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ వారం పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్...
ఇమ్రాన్ ఖాన్కు ఎన్నికల కమిషన్ షాక్
ఇస్లామాబాద్: మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు...
అమెరికాకు అవిధేయత చూపి ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారు:రష్యా
న్యూఢిల్లీ: వాషింగ్టన్కు అవిధేయత చూపినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారని, ఈ సంవత్సరం మాస్కోను సందర్శించినందుకు శిక్షించబడుతున్నారని రష్యా పేర్కొంది. పాకిస్తాన్లో రాజకీయ గందరగోళంపై రష్యా, అమెరికాపై పూర్తి దాడిని ప్రారంభించింది....
దిగిపోయిన ఛన్నీ.. గవర్నర్కు రాజీనామా లేఖ
చండీగఢ్ : పంజాబ్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఛరణ్జిత్ సింగ్ ఛన్నీ శుక్రవారం తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ను కలుసుకుని రాజీనామా...
తెలంగాణను కేంద్రం మోసం చేసింది: భట్టి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్నబిజేపి ప్రభుత్వం మోసం చేసిందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ తాము ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని...
అమరావతే
సిఆర్డిఎ చట్టాన్ని అమలుపర్చాల్సిందే
రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాల్సిందే
ఆరుమాసాల్లో మాస్ట్టర్ ప్లాన్ పూర్తి చేయాలి
రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు : ఎపి హైకోర్టు కీలక తీర్పు,...
హిజాబ్పై ఆత్మరక్షణలో బిజెపి!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం మహిళలు తన పట్ల అభిమానం చూపుతున్నారని, ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా తమకు విముక్తి కలిగించానని సంతోషంగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొంటూ...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
ప్రజలకు బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయి: అఖిలేశ్
ఆగ్రా(యూపి): తన పార్టీకి ఓటేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న బెదిరింపు ఫోన్కాల్స్ ప్రజలకు వస్తున్నాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. అలాంటి బెదిరింపు కాల్స్ను రికార్డు చేస్తే దాని...
బడా కార్పొరేట్ మిత్రులే బిజెపి ప్రాధాన్యత
యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ఆరోపణ
ఘజియాబాద్(యుపి): చిరు వ్యాపారులు, పేద ప్రజల పట్ల బిజెపికి ఏమాత్రం కనికరం లేదని, తన బడా కార్పొరేట్ మిత్రుల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు...
పరిమితులు అవసరం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచి ఓటు పోరు హోరాహోరీగా సాగుతున్న దశలో, బరిలోని పార్టీలు ఓటర్లకు పలు రకాల ఉచితాలను వాగ్దానం చేసి ఖజానాలను గుల్లచేసే సంప్రదాయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం...
అభివృద్ధికి సవాలైన ద్రవ్యోల్బణం
కరోనా దేశంలో ప్రవేశించటానికి ముందే మన దేశం ఆర్ధిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం జిఎస్టి అమలు, పెద్ద నోట్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ...
ఉచిత హామీలపై సుప్రీం సీరియస్… కేంద్రం, ఈసీకి నోటీసులు
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్, కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని...
మళ్లీ పెట్రో బాదుడు?
దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం...
బిజెపి ఎమ్ఎల్ఎను తరిమి కొట్టిన గ్రామస్థులు.. (వీడియో వైరల్)
లక్నో: ఓట్లు అడిగేందుకు వచ్చిన బీజేపి ఎమ్ఎల్ఎను గ్రామస్థులు తరిమికొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా...
నిష్పక్షపాత దర్యాప్తు!
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
ప్రజలతో బిజెపి కపటనాటకాలు
ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభుత్వాలను అనుసంధానం చేసేది పరస్పర నమ్మకమొక్కటే కావాలి. తాము చేపట్టిన అధికార దండం గాని, చలాయించే అధికారం గాని ప్రజలిచ్చినవే గాని, తమ సొంతం కావనే ఎరుకతో పాలకులు వ్యవహరించాలి....