Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
8 నుంచి దులీప్ ట్రోఫీ
ముంబై: దేశవాళీ క్రికెట్లోని ముఖ్య టోర్నీల్లో ఒకటిగా పరిగణించే దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు జరుగనుంది. ఈ టోర్నీకి తమిళనాడు క్రికెట్ సంఘం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ మ్యాచ్లు...
వడ్డీ రేట్లను పెంచిన ఎస్బిఐ
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరోసారి రుణ...
‘లైగర్’ పక్కా తెలుగు సినిమా
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్బ్రీడ్) ఈనెల 25న విడుదలకానుంది. ది గ్రేట్ మైక్ టైసన్...
‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా
హైదరాబాద్ వెలిగిపోతోంది : వ్యోమగామి రాజాచారి
న్యూఢిల్లీ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా,...
సవాళ్ల నడుమ సమర్థత చాటుకున్న భారత్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేశం
కొవిడ్పై విజయంతో ప్రపంచానికి స్ఫూర్తి
ప్రజాస్వామ్య పటిష్టతకు సర్వత్రా గుర్తింపు
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో పలు దశల కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివని నూతన రాష్ట్రపతి...
స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా కన్నుమూత..
స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా కన్నుమూత
స్వశక్తితో రూ.5 వేల పెట్టుబడినుంచి 40 వేల కోట్లకు ఎదిగిన వ్యాపారవేత్త
ప్రధాని ప్రభృతుల సంతాపం
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా ఆదివారం కన్నుమూశారు....
వజ్రోత్సవ వేళ
భారత స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను ఘనాతిఘనంగా జరుపుకుంటున్నాం. దేశం మువ్వన్నెల జెండాల ఉవ్వెత్తు ఉప్పెనగా మారిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల నుంచి 75సంవత్సరాల క్రితం పొందిన స్వేచ్ఛను తలచుకొని మురిసిపోతున్నాం. స్వాతం త్య్రం వచ్చిన...
రుణాలు, డిపాజిట్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్
తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలో అగ్రస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: 2022 -23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిపాజిట్లు రుణ వితరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలోకి అగ్రస్థానంలో నిలిచింది. ఈ...
మంకీపాక్స్ వ్యాక్సిన్ రేస్లో 8 సంస్థలు
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ నివారణ వ్యాక్సిన్ తయారీకి 8 ఔషధ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో ఇండియాలో కూడా అక్కడక్కడ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇంతవరకూ...
పంజాబ్లో పశువులపై లంపీ పంజా
వేలాది మరణం . వైరస్ సోకి విలవిల
చండీగఢ్ : పంజాబ్లో లంపీ చర్మవ్యాధితో 2100కు పైగా పశువులు మృతి చెందాయి. 60వేలకు పైగా గొడ్డూగాదెం ఇప్పుడు ఈ చర్మవ్యాధికి గురయ్యాయి. వీటి పరిస్థితి...
దేశాన్ని ఊపేసిన నినాదం
స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ’ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం...
అదరగొట్టిన కోకా 2.0
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ‘లైగర్’ నుంచి డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్తో విడుదలైన కోకా 2.0 పాట సెలబ్రేషన్స్ని...
ప్రతిపక్షానికి అదనపు బలం
బీహార్ పరిణామాలు దేశ రాజకీయాలకు మరో విద్యుచ్చికిత్స (షాక్ ట్రీట్మెంట్) వంటివి. కేంద్రంలో తనకున్న విశేషాధికారాలతో ప్రజాస్వామ్య, ఫెడరల్ విధి విధానాలను, విలువలను హరిస్తున్న బిజెపిని మట్టిగరిపించడానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష శక్తులకు టానిక్...
నౌరోజీ లండన్ ఇంటికి చారిత్రక గుర్తింపు
లండన్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రధారి, బ్రిటన్లో తొలి భారతీయ పార్లమెంట్ సభ్యుడు దాదాభాయ్ నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో ఎనిమిదేళ్ల పాటు నివసించిన ఇంటికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అపురూప...
తిల్కా మాంఝి – రుధిర తర్పణం
అది 1785వ సంవత్సరపు జనవరి 12వ తేది. బీహార్ కు చెందిన భగల్ పూర్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళే రోడ్డు రెండు వైపులా జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ నిలబడ్డ ప్రతి వ్యక్తి ముఖం...
మార్కెట్లోకి హుందయ్ టక్సన్
న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త కారు హుందయ్ టక్సన్ను విడుదల చేసింది. ఎస్యువి టక్సన్ కారు ధర శ్రేణి రూ.17.7 లక్షల నుండి రూ.34.39 లక్షల(ఎక్స్ షోరూమ్)...
27న సిజెఐగా లలిత్ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేశ్ ఈనెల ప్రమాణస్వీకారం దేశ లలిత్ 49వ సుప్రీంప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం జస్టిస్ ఇండియా రమణ స్థానంలో బాధ్యతలు జస్టిస్ లలిత్ నెలలు చీఫ్ సుప్రీంకోర్టు పదవీ...
చెస్ క్రీడాకారులకు భారీ నజరానా
చెన్నై: మహాబలిపురం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్లో పతకాలు సాధించిన భారత పురుషులు, మహిళా జట్లకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చెస్ ఒలింపియాడ్లో పురుషుల విభాగంలో భారత్బి, మహిళల...
రాష్ట్రానికి ఎకనామిక్ టైమ్స్ అవార్డు
25న ఢిల్లీలో ప్రదానం
డిజిటల్ సేవలను ప్రశంసిస్తూ
సిఎంకు లేఖ
మన హైదరాబాద్: సరళతరమై న వ్యాపార నిర్వహణ (ఈజ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రానికి అవార్డు దక్కింది. మీ సేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్త...