Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
మన బడి కార్యక్రమంలో పనులు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
హైదరాబాద్: మన ఊరు, మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాలలోని...
ఎందరో వీరుల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: కలెక్టర్
హైదరాబాద్: ఎందరో వీరుల పోరాటం, ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు....
అమరుల త్యాగం వెల కట్టలేనిది: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు...
సిద్దిపేట:...
కోనసీమలో నిరసనాగ్ని
జిల్లా పేరుపై అమలాపురంలో ఎగసిన హింసాయుత నిరసన
మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు
ముమ్మిడివరం ఎంఎల్ఎ ఇంటికి కూడా నిప్పు, మంత్రి, ఎంఎల్ఎ కుటుంబ సభ్యులను సురక్షితంగా తరలించిన పోలీసులు
ఎస్పి...
నకిలీ విత్తనంపై ఉక్కుపాదం
కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...
నల్గొండ టౌన్ అభివృద్ధిపై సిఎం సమీక్ష వివరాలు…
హైదరాబాద్: నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు....
ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారానే అనుమతులివ్వాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠధామాలను నిర్మించాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. వరంగల్,...
హనుమకొండ అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ సమీక్ష
వరంగల్: హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ లో మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... టిఎస్ బిపాస్ ద్వారా...
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
గవర్నర్ గవర్నర్లా ఉంటే గౌరవిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
మైనార్టీ కోచింగ్ సెంటర్లో సగం మంది స్త్రీలు ఉండాలి
మన తెలంగాణ, సిటీబ్యూరో: మైనారిటీ సంక్షేమ శాఖ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కోచింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా 50శాతం స్త్రీలు ఉండేలా చూడాలని జాతీయ మైనారిటీ కమీషన్ చైర్ పర్సన్ సయ్యద్ షెహాజాదీ...
రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
యువతకు దేశాభివృద్దిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: యువతలో ఉన్న శక్తి యుక్తులను వెలికి తీసి వారిని సంఘటిత పరిచి వారిని దేశాభివృద్దిలో భాగస్వాములను చేయుటకు యువతకు అనుకూలమైన సమయంలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించితే వారు ఎక్కువగా పాల్గొంటారని...
కరీంనగర్ కేబుల్ వంతెనకు అవార్డు
అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ‘ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్ -2021’ విభాగంలో కరీంనగర్ కేబుల్...
ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి: అదనపు కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు 202122 సంవత్సరంకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఈనెల 31వరకు ఆన్లైన్లో దరఖాస్తులు రిజిష్టర్ చేసుకోవాలని జిల్లా అదనపు...
మత పిచ్చిగాళ్ల అంతు చూడాలి
10గంటలకు శుభవార్త
నిరుద్యోగులూ టివిల ముందుండండి
అసెంబ్లీ నుంచి ప్రకటన చేస్తా
వనపర్తి సభలో సిఎం కెసిఆర్
కాషాయజెండాను
బంగాళాఖాతంలోకి
విసిరివేయాలి
దేశం కోసం ప్రాణం ఇస్తా
దేశ రాజకీయాలను చైతన్యం చేస్తా...
మహిళలే ఈ సృష్టికి మూలం
మనతెలంగాణ/పెద్దపల్లి : మార్చి 8న మహిళా దినోత్సవంను పురస్కరించుకొ ని మహిళా బంధు కేసిఆర్గా నామకరణం చేసి మార్చి 6,7,8 వ తేదీల లో చేయవలసిన కార్యక్రమాల గురించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి...