Home Search
కవిత్వం - search results
If you're not happy with the results, please do another search
కాంచనపల్లి కవిత్వంతో కరచాలనం చేద్దాం
తెలంగాణోద్యమంలో ప్రసిద్ధి చెందిన కవిగా, కథకు లుగా, విమర్శకులుగా, సాహితీ సంస్థల నిర్వాహకులుగా, తంగేడు పత్రికా సహ సంపాదకులుగా సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు. గత నాలుగు దశాబ్దాలుగా...
బైరెడ్డి కవిత్వంలో మృత్యు స్పృహ
హృదయ మార్ధవం కవికి ప్రాథమిక లక్షణం. సున్నిత హృదయులకే స్పందించే గుణం ఉంటుంది. అది లేనివారు కవులుగా రాణించలేరు. హృదయ మార్ధవం ఉన్న కవులు రాసిన కవిత్వమే పాఠకుల మనసులను హత్తుకుంటుంది. ఆ...
హరీష్ గౌడ్ కవిత్వం నిఖార్సైన వాక్యం
మొదటి కవితా సంపుటి నీటి దీపంలో నా చుట్టూ జరుగుతున్న సంఘటనలను కవిత్వం చేశాను. కొంత సామాజిక స్పృహను కూడగట్టుకున్నాను. వస్తు వైవిధ్యతను కనబరిచాను. రెండవ కవితా సంపుటి ఇన్ బాక్సులో మెరుగైన...
సరళమైన, సహజమైన కవిత్వం
తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
కవిత్వంతో ఆకాశయానం
కవిత్వం, జీవితం వేర్వేరు కాదని ఈ కవి (ముకుంద రామారావు) నమ్మకం. ఇతను గొప్ప సంపన్నుడు. చేతుల్లో అనేకానేక వస్తువులు, రూపాలు సిద్ధంగా వుంటాయి. సుదీర్ఘ ప్రయాణంలో సున్నితత్వం, సూటితనం, సరళతలు ఇతను...
ఎన్నికల తీరుతెన్నుల కవిత్వం
సామాజిక అవగాహన ఉన్న కవులకు ఎన్నికల సందర్భం ఓ బాధ్యత. ఆ సమయంలో పత్రికల్లో వచ్చే రాజకీయ నేతల ప్రసంగ వార్తలతో పాటు వాటి పొట్ట విప్పి చూపే కవి పదాలు కూడా...
పక్షితనాన్ని కలగనే కవిత్వం
కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు....
రాజకీయ అస్తిత్వ కవిత్వం
సాంప్రదాయక, భావ కవిత్వాలైతే పాఠకులకు వినోదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. సామాజికాభ్యుదయ కవిత్వమైతే అలజడి, ఆక్రోశం పొంగిపొర్లేలా చేస్తుంది. అదే వైప్లవిక రాజకీయ కవిత్వమైతే వారిని ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టే ఉద్యమ నిర్మాణాల్లో...
జీవితాన్ని అనుభవించి రాసిందే కవిత్వం: జూలూరు గౌరీ శంకర్
హైదరాబాద్ : కన్నీళ్లను తాగిన కవిత్వం రాసిన కవులు ఎక్కడ ఉన్నారంటే యాకూబ్ రాసిన జీవన జీవకవిత్వం చూస్తే అర్థమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జీవనాధారాల్ని వెదుక్కుంటూ...
తెరసం పరివార కవిత్వం
ఉధృతంగా పెరిగిన సాంకేతికత సౌలభ్యంతో రూప, శబ్దమాత్రంగా మనుషులు అరచేతి తెరలపై కలిసి, కాగల కార్యాలు సునాయాసంగా చక్కదిద్దుకుంటున్నారు. హాలులో జరిగే కవి సమ్మేళనాలు తగ్గి కవులు కాలు కదపకుండానే ఒంటరి సమూహాలుగా...
భిన్నత్వంలో ఏకత్వం పెంచే కవిత్వం కావాలి
సాహిత్య అకాడమీ చైర్మన్ - జూలూరు గౌరీ శంకర్
హైదరాబాద్ : ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే కుల, మత భావజాలాలకు దూరంగా వుండాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శ్రీశ్రీ...
నాలుగు రెక్కల కవిత్వం
ఇటీవల ఏ పత్రికలో చూసినా సాంబమూర్తి లండ కవిత్వమే. మామూలు వాక్యానికి కూడా కవిత్వం అత్తరు అద్దే కళ అతని దగ్గర ఉంది. ఉద్దానం విషాదంపైనైనా,ఢిల్లీలో రైతుల పోరాటాలపైనైనా, స్త్రీల సమస్యలపైనైనా,కార్పొరేట్ సంస్కృతి...
మెట్టా కవిత్వంలో కొత్త ముద్రలు
నన్ను నేను తెలుసుకున్నాకే/ నాకు జీవితం మొదలయింది/ అది కవిత్వానికి పర్యాయపదమైంది’/ మెట్టా నాగేశ్వరరావు కవిత్వానికి ఆయువుపట్టు అతడి శ్రమలు పండిన జీవితమే. పేదరికాన్ని దుఃఖంగా, ఎవరెవరో వచ్చి సానుభూతిని చూపాలన్నట్టు భావించడు....
అక్షరాల సెగతో మండించిన కవిత్వం
ఇప్పుడేది రహస్యం కాదంటూ అంతరంగంలో అంతుచిక్కని ప్రశ్నలను వెలిబుచ్చలేని రహస్యాల వంటి ఆవేదనలను బహిర్గతం చేసిన ఇబ్రహీం ఇప్పుడు ‘బహిరంగ ప్రకటన’ తో మన ముందుకొచ్చాడు. తొలి కవిత లోనే తన పదునెక్కిన...
ఆశావహ కవిత్వం
చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల మనుషులెప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇతరులకంటే ఎక్కువగా కవుల స్పందన ఉంటుంది. అది సహజం. భావుకత పుష్కలంగా ఉన్న కవయిత్రి చొప్పదండి రాధ కూడా అంతే. ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో బోధిస్తూనే...
కాళ్లతో కవిత్వం రాసే బూర రాజేశ్వరి ఆకస్మిక మృతి
సిరిసిల్ల: కాళ్లతో కవిత్వం రాసే దివ్యాంగ మహిళ బూర రాజేశ్వరి(30)బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో సిరిసిల్ల(కెసిఆర్ నగర్ మండెపల్లిలో)లో ఆకస్మికంగా మృతి చెందింది. సిరిసిల్ల సాయినగర్కు చెందిన బూర రాజేశ్వరి చేతులు పనిచేయక పోవడంతో...
కృపాకర్ కవిత్వంలో స్త్రీ
కృపాకర్ మాదిగ పరిచయం అవసరం లేని వ్యకి. సామాజిక ఉద్యమాలలో,అస్తిత్వ ఉద్యమాలలో తనదైన ముద్ర వేసుకున్న కృపాకర్ కవిగా కూడా తనదైన గొంతును బలంగా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవలే ‘పంచుకుందాం రా‘ అనే...
తెలంగాణ తొలినాటి కవిత్వం ‘ప్రత్యూష’
సాహిత్యం అంటే హితాన్ని కూర్చేది, మేలు చేకూర్చేది. ‘హితేన సహితం సాహిత్యం’ అనడం కద్దు. అయితే సాహిత్యంలో మౌఖిక, లిఖిత సాహిత్యం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ లిఖిత సాహిత్యాన్ని 19వ శతాబ్దికి...
కవిత్వం వ్యక్తిత్వం కలిసిన కవితత్వం తెలంగాణ రుబాయిలు
ప్రతి కవికి ఒక భావనా ప్రపంచం ఉంటుంది. అతడందులో పరుగులు పెడతాడు. వస్తువును దర్శిస్తాడు. పదును పెడతాడు. అల్లుకుంటాడు. కవిత్వము స్ఫూర్తివంతమయ్యేదాకా విశ్రమించడు. తన రచనలో ఒక కొత్తదనాన్ని తెచ్చేదాకా ఆగడు. ఏ...
‘నానీల తీరాన’ కవితా ఝరులు
ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యానికి డాక్టర్ ఆచార్య ఎన్. గోపి అందించిన అద్భుత సాహిత్య ప్రక్రియ నానీలు. నాలుగు పాదాలలో తక్కువ పదాలతో విశాలమైన భావజాలంను కురుపించేవి నానీలు. ఆకర్షణీయమైన మెరుపుతో సాహితీ...