Home Search
క్రిష్ - search results
If you're not happy with the results, please do another search
పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేతకు న్యూజిలాండ్ సంసిద్ధత
వెల్లింగ్టన్ : పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో పొగాకు ఉతత్తులపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడానికి సంసిద్ధమైంది.నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం న్యూజిలాండ్ 42...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...
వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్ల రికార్డు రోహిత్ ఖాతాలో
హైదరాబాద్: వరల్డ్ కప్ మ్యాచ్లలో రోహిత్ శర్మ 51 సిక్స్లు కొట్టి రికార్డు సృష్టించాడు. రోహిత్ 27 మ్యాచ్ల్లో 51 సిక్స్లు బాదాగా క్రిష్ గేల్ 35 మ్యాచ్ల్లో 49 సిక్స్లు బాది...
అట్టహసంగా మంత్రి సబిత నామినేషన్
రంగారెడ్డి: వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయ జయ ద్వానాల మధ్య రాష్ట్ర మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. దివంగత ఇంద్రారెడ్డి సమాధి వద్ద నామినేషన పత్రాలను ఉంచి నివాళి...
నాలుగు జాబితాల్లో బిజెపి అభ్యర్థుల వివరాలు
1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి- ఎ.శ్రీదేవి
3.ఖానాపూర్ -రమేష్ రాథోడ్
4.ఆదిలాబాద్- పాయల్ శంకర్
5.బోథ్-సోయం బాపూరావు
6.నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7.ముథోల్- రామారావు పటేల్
8. ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి
9.జుక్కల్- టి.అరుణతార
10.కామారెడ్డి -కె.వెంకటరమణ రెడ్డి
11....
బిజెపి నాలుగో జాబితా విడుదల
హైదరాబాద్: 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో ఒక్కరు, ఒకటో జాబితాలో 52 మందిని విడుదల చేసింది....
బిసి కులగణన చేస్తామని ప్రధాని సభలో ప్రకటించాలి
బిసి ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీలకే బిసిల మద్దతు
టికెట్ల కేటాయింపులు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి
స్థానిక ఎన్నికల నాటికి బిసిల పార్టీ ఏర్పాటు
బిసిలకు ద్రోహులెవరో...దొంగలెవరో రెండు రోజుల్లో తేలుస్తాం
బిసిల రాజకీయ...
పొలిమేర 3 లో కూడా నేనే వుంటాను: సత్యం రాజేష్
“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలాదిత్య, రాకేందు మౌళి...
“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా
“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి...
గిల్, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్.. ఒత్తిడిలో భారత్
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్...
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా నాలుగు ఓవర్లలో...
కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
కొందుర్గు : కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత మహిళ ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొందుర్గు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ... కొందుర్గు మండల...
శపథం సినిమా పోస్టర్ విడుదల… కుట్రలకీ-ఆలోచనలకీ మధ్య…
హైదరాబాద్: వ్యూహం మూవీపై రామ్గోపాల్ వర్మ అప్డేట్ ఇచ్చారు. జనవరి 25న వ్యూహం 1 సీక్వెల్ శపథం సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు రామ్గోపాల్ వర్మ మూవీ పోస్టర్లను తన ట్విట్టర్లో...
బంగ్లాదేశ్ లక్ష్యం 365
ధర్మశాల: వరల్డ్కప్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. బంగ్లా...
World cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
అహ్మదాబాద్: వరల్డ్ కప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతుంది....
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా
బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్...
తెరపైకి ఓటుకు నోటు కేసు
4న సుప్రీంకోర్టులో విచారణ
చంద్రబాబుకు బిగుస్తోన్న ఉచ్చు...!?
మన తెలంగాణ/హైదరాబాద్ : 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ...
“జంధ్యాల గారి జాతర 2.0”
సన్ స్టూడియో బ్యానర్ పై, శ్రీనిధి క్రియేషన్స్ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం 'జంధ్యాల గారి జాతర 2.0' ఈరోజు అతిరథమహారధులు మధ్య విజయవంతంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. థర్టీ ఇయర్స్ పృద్వి...
డాక్టర్లు కంటికి కనిపించే దేవుళ్ళు..
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: సమాజంలో డాక్టర్ల పాత్ర కీలకమని, డాక్టర్లు కనిపించే దేవుళ్ళని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. సదరం సర్టిఫికేట్ల...
పేదల కోసం బ్రహ్మాండమైన పథకాలు
త్వరలోనే వాటిని వెల్లడిస్తాం
ప్రతిపక్షాల మాటలు నమ్మితే అథోగతే
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ : పనితనంలో ఏం చేతకాదు. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలే రు. కేవలం అధికారంలోకి రావటానికే ప్రతిపక్ష నాయకు లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని...