Home Search
జర్నలిస్టులు - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 18వ తేదీన ఇందిరాపార్కు వద్ద జెఎన్జె సభ్యుల మహా ధర్నా
హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్జె మ్యాక్ హెచ్ఎస్) జర్నలిస్టులు పదహారేళ్ల క్రితం కొనుగోలు చేసిన పేట్బషీరాబాద్లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం...
ఎంఎ జర్నలిజం చేయాలనుకునే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీ
మొదటగా దరఖాస్తు చేసుకున్న 25 మంది జర్నలిస్టులకు వర్తింపు
మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ నిర్వహిస్తున్న ఎంఎ (జర్నలిజం) 2023,-24 విద్యా సంవత్సరం కోర్సులో చేరే వర్కింగ్...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలకు టిపిజెపి ఎంట్రీలు ఆహ్వానం
సిటీ బ్యూరో: ప్రపంచ ఫొటో గ్రపీ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఫొ టో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ గస్టు 19న రవీంద్ర భారతి వేదికంగా రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు టిపిజెపి...
యువరాజు భట్ సేవలు మరువలేనివి
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
వర్గల్: జర్నలిస్టు వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం భాగస్వాములైన యువరాజ్ భట్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి , ఎఫ్డిసి చైర్మన్...
ప్రశ్నించే కంఠాలను కాపాడుకుందాం
జర్నలిస్టులు సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, తమదైన శైలిలో కొన్ని వర్గాలకైనా ఉపయోగపడుతుందనే ఆకాంక్ష, ఆరాటం తో చేసే రచనలు, ప్రసంగాలు, పత్రికా కథనాలు, ప్రచురణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలే గానీ తమ...
డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి మంత్రి హరీష్రావు హామీ
హైదరాబాద్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల విషయం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి...
మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో భారత దేశంలో మానవ హక్కులు అమెరికా పత్రికా రంగానికి కీలకంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి...
మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు: వైట్ హౌస్ ఖండన
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో గతవారం ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీని భారత్లో ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై ప్రశ్నించిన అమెరికాకు చెందిన...
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది
సిద్దిపేట : ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్లో...
అమరులకు సకలజనులు ఘన నివాళి
సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కెరిటాలు, రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా...
త్వరలో ఇండియాకు టెస్లా: ఎలన్ మస్క్
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడిని ఎలక్ట్రానిక్ వాహనాల తయారీల కంపెనీ టెస్లా సిఈవో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన సంభాషణలో ఇద్దరు పలు విషయాల గురించి...
రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మరోసారి ప్రయోగించి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను బిజెపి టార్గెట్ చేసింది. వారిపై ఇన్కమ్ టాక్స్ (ఐటి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఒకేసారి వందల...
అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు ఇళ్ల స్థలం
ఎవరూ ఆందోళన చెందవద్దు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ
హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ...
ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారు
ధర్మారం: ధర్మపురి నియోజవర్గంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో రైతులకు ఎంతో ఉపయోగపడే ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుపడుతూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నిజాలు గ్రహించాలని...
హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త
ఇళ్ల స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
జర్నలిస్టుల సంఖ్య, అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వివరాల సేకరణ
హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారని టియూడబ్లూజే...
వైద్యానికి పెద్దపీట
భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం
వైద్యారోగ్య...
మనసున్న మారాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు : జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న మారాజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు...
చైనాను విడిచిపెట్టనున్న ఏకైక భారతీయ జర్నలిస్టు
బీజింగ్ : చైనాలో ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్గా ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్ట్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచిపెట్టి భారత్కు రానున్నారు. ఆయన వీసాను చైనా రెన్యువల్ చేసేందుకు నిరాకరించింది. 2020 నుంచి...
సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
తొర్రూరు : సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం గృహాలకు...