Sunday, April 28, 2024
Home Search

జర్నలిస్టులు - search results

If you're not happy with the results, please do another search

వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి

కలెక్టర్‌కు కన్నాయిగూడెం జర్నలిస్టుల వినతి కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. నిరుపేదల కుటుంబంలో ఉంటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి,...
Mahender Reddy who took charge as Minister

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : సమాచార,భూగర్భ వనరుల, గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో మంత్రి కార్యాలయంలో కుటుంబ సభ్యులు వికారాబాద్...

పాక్‌పై ఎన్నికల క్రీనీడలు

ఆగస్టు 9న, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని గడువు కన్నా కొద్ది రోజుల ముందుగా రద్దు చేయడంతో రాజ్యాంగపరంగా సాధారణంగా 90 రోజులలోపు తప్పనిసరిగా జరపవలసిన ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పాకిస్తాన్ లో కీలక...

అవినీతి ప్రభుత్వానికి పతనం తప్పదు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : అవినీతి, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్...

జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

హైదరాబాద్ :కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం... ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట ఇలా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్...
Journalist Ragi Sahadev

జర్నలిస్ట్ రాగి సహదేవ్‌కు గౌరవ డాక్టరేట్

మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్టకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలోని జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం సందర్భంగా అవార్డును రాగి సహదేవ్‌కు అందజేశారు....

బీహార్‌లో జర్నలిస్టు దారుణ హత్య

పాట్నా: బీహార్‌లో ఓ ప్రముఖ దినపత్రికలో పని చేస్తున్న జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. అరారియా జిల్లా ప్రేమ్‌నగర్ గ్రామంలోతన ఇంటిలోనే జర్నలిస్టు విమల్‌కుమార్ యాదవ్( 35) గుర్తు తెలియని దుండగుల చేతిలో...

సిజెఐ కోర్టులో ఆడియో చిక్కులు

న్యూఢిల్లీ: సిజై డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కోర్టు శుక్రవారం కేసులను వర్చువల్‌గా విచారణ చేస్తున్న సమయంలో ఆడియో అంతరాయాలు ఎదురయ్యాయని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చెందిన సాంకేతిక...

బీహార్‌లో జర్నలిస్టు కాల్చివేత

పాట్నా: బీహార్‌లోని అరారియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒక హిందీ దినపత్రికలో పనిచేస్తున్న విమల్ కుమార్ యాదవ్(35)ను ప్రేమ్‌నగర్ గ్రామంలోని ఆయన నివాసంలోనే కొందరు...

జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకోవాలి

సుబేదారి: జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కోసం మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో...
Newspapers are stage and direction of freedom struggle

స్వాతంత్య్రోద్యమానికి దశ, దిశ పత్రికలే

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం పలు విధాలుగా జరిగింది. ప్రజలు తమ ప్రాంత, వర్గ, కులాలకు అతీతంగా అన్ని హద్దులను దాటి పోరాటం చేశారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర...

త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

రెండు చోట్ల స్థలాల పరిశీలన కలెక్టర్‌ను కలిసిన టియూడబ్లూజే నేతలకు హామీ 64 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితా కలెక్టర్‌కు అందించిన టియూడబ్లూజె జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: టియూడబ్లూజె (హెచ్143) ఆధ్వర్యంలో...
Parliament security breach

గోప్యత పేరిట గుప్పెట?

సంపాదకీయం: దేశ మొట్టమొదటి డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును బుధవారం నాడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడంతోనే ఇది పూర్తి చట్ట...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కృషి

పెద్దపల్లి: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని...
2021 Information Technology Regulations in J&K

కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!

నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి

హైదరాబాద్ : ఫ్యాక్ట్ చెక్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా వుందని, ఫ్యాక్ట్ చెక్‌ను ప్రచారం చేయాలనే ఆలోచన పట్ల తాను సంతోషిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి...
Maha dharna of JNJ members at Indira Park on 18th

ఈనెల 18వ తేదీన ఇందిరాపార్కు వద్ద జెఎన్‌జె సభ్యుల మహా ధర్నా

హైదరాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్‌జె మ్యాక్ హెచ్‌ఎస్) జర్నలిస్టులు పదహారేళ్ల క్రితం కొనుగోలు చేసిన పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం...
50 percent fee concession for journalists who want to do MA Journalism

ఎంఎ జర్నలిజం చేయాలనుకునే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీ

మొదటగా దరఖాస్తు చేసుకున్న 25 మంది జర్నలిస్టులకు వర్తింపు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ నిర్వహిస్తున్న ఎంఎ (జర్నలిజం) 2023,-24 విద్యా సంవత్సరం కోర్సులో చేరే వర్కింగ్...
PM Modi Warning To Pakistan

మోడీ పాలన వైఫల్యాల పుట్ట!

గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...

రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలకు టిపిజెపి ఎంట్రీలు ఆహ్వానం

సిటీ బ్యూరో: ప్రపంచ ఫొటో గ్రపీ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఫొ టో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ గస్టు 19న రవీంద్ర భారతి వేదికంగా రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు టిపిజెపి...

Latest News