Friday, April 26, 2024
Home Search

జర్నలిస్టులు - search results

If you're not happy with the results, please do another search

జర్నలిస్టులకు రక్షణ కరువు

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల...
CM sir for third time...

మూడో ‘సారే’

న్యూఢిల్లీ: రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కె చంద్రశేఖర్ రావు, ఆయన సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం అధికంగా ఉందని న్యూఢిల్లీలో జరిగిన రౌండ్...
EC notices to CM KCR

తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం: ఢిల్లీ రౌండ్‌టేబుల్ మీట్‌లో వక్తలు

న్యూఢిల్లీ: రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కె చంద్రశేఖర్ రావు, ఆయన సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం అధికంగా ఉందని న్యూఢిల్లీలో జరిగిన రౌండ్...
The opposition has no vision

విపక్షాలకు విజన్ లేదు

అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారు మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభివృద్ధిపై విజన్ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అ ధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని...
Delhi Police Raids Newsclick Office

‘కశ్మీర్’ కొనసాగింపే ‘న్యూస్‌క్లిక్’

న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవల చేసిన దాడి కశ్మీర్‌లో చేపట్టిన క్రూరమైన పద్ధతులు, నిస్సిగ్గు చర్యలను అధిగమిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. జర్నలిస్టులు, చురుకుగా పని...

ఎంఎల్ఎ బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టుల రాస్తారోకో

దండేపల్లి : జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు చేసిన చెన్నూరు ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. జర్నలిస్టులు...
Welfare'ist'

సంక్షేమ’కారు’డు

కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016.. దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు మహిళలకు...
Case against Arundhati Roy

అరుంధతీరాయ్‌పై కేసు!

ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్‌తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
Israel bolsters troops at border with Gaza

గాజా గజగజ.. జనం విలవిల

విద్యుత్ కేంద్రంమూతతో అంధకారం ఆహారం, మందులు, ఇంధన సరఫరాలకు బ్రేక్ సరిహద్దుల ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు ఘర్షణ దశలో ముగ్గురు జర్నలిస్టులు హతం గాజా : స్థానికంగా ఉండే ఏకైక విద్యుత్ కేంద్రం ఇప్పుడు...
NDTV Journalists Safe After Rocket Hits Their Hotel In Israel

హమాస్ రాకెట్ దాడి.. ఇజ్రాయెల్‌లో ఎన్‌డిటీవీ టీం సేఫ్

అష్‌కెలాన్ : ఇజ్రాయెల్‌లో ఇప్పుడు సాగుతోన్న భీకరపోరు దశలో ఎన్‌డిటీవి జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వార్ వార్తలు సేకరించేందుకు ఇక్కడికి తరలివచ్చిన టీవీ బృందం ఇజ్రాయెల్‌లోని అష్‌కెలాన్‌లో రెగినా గోరెన్...

ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?

‘భారతీయుల డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...

ది తెలంగాణ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ గడుపు పెంపు

హైదరాబాద్ ః ఇటీవల ఏర్పాటు చేసిన ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వ నమోదు కోసం అత్యంత ఉత్సాహంతో స్పందిస్తున్న జర్నలిస్టు మిత్రులకు...
Attacks on online portal News Click

ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్‌పై దాడులు

ఎడిటర్ ఇన్ చీఫ్ అరెస్టు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు పలువురు జర్నలిస్టుల నివాసాలలో తనిఖీలు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం న్యూస్‌క్లిక్ ఆఫీస్ సీజ్ న్యూఢిల్లీ: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి...

పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు

న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు...

బిజెపి తిరోగమన విధానాలు

ఈనాడు దేశంలో యువతను పట్టిపీడుస్తున్న రెండు ప్రధాన సమస్యలలో ఒకటి నిరుద్యోగ సమస్య, మరొకటి ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఈ రెండు సమస్యలు మనిషి గౌరవంగా తలెత్తుకొని బతకటానికి కావాల్సిన కనీస అవసరాలు....

బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే విద్వేషపూరిత ప్రసంగాలు అధికం: నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్థంలో ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన విద్వేష ప్రసంగాలలో అత్యధికం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే చోటుచేసుకున్నట్లు ఒక నివేదిక సోమవారం వెల్లడించింది. ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన 255 విద్వేషపూరిత ప్రసంగాలలో దాదాపు...

గ్రహాంతరాలపై సశాస్త్రీయ అధ్యయనం అవసరం

కెప్ కెనవెరాల్ : ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యుఎఫ్‌ఒ)లను మరింత సశాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా) స్పష్టం చేసింది. అందుబాటులో...

మీడియా ట్రయల్స్‌తో దర్యాప్తు ధర్మానికి విఘాతం

న్యూఢిల్లీ : ‘మీడియా ట్రయల్స్’ పట్ల సుప్రీంకోర్టు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వ్యక్తులు లేదా సంస్థల పట్ల పత్రికలు, ఇతరత్రా సమాచార సాధనాలలో నిరంతరం అదే పనిగా పక్షపాత వార్తలను వెలువరించడం...
Kim Jong Un reportedly headed to Russia to meet with Putin

కిమ్ రష్యా పర్యటన నిజమే

నేడే పుతిన్‌తో చర్చలు? కీలక డీల్? సియోల్ : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ త్వరలోనే రష్యా పర్యటనకు వెళ్లుతున్నారు. ఈ విషయాన్ని రష్యా, ఉత్తరకొరియాలు సోమవారంఅధికారికంగా నిర్థారించాయి. అత్యంత...
Food quality control system in India

ఎడిటర్లపై కేసులు

మణిపూర్‌లో నిజ నిర్ధారణకు వెళ్ళిన ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై ముఖ్యమంత్రి బీరేన్ సింగే స్వయంగా పోలీసు కేసులు పెట్టించాడు. అయినా అతడిని కేంద్రం ఇంకా కాపాడుతూనే వుంది. అక్కడ హింసాకాండ అదే పనిగా...

Latest News