Home Search
జియో - search results
If you're not happy with the results, please do another search
ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద గల ధనవంతుల జాబితాలోకి చేరారు. అంతేకాదు, మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఒకే ఒక్కరోజులో ఆయన ఆస్తుల...
భారత్ ఓ విశ్వామిత్ర ..విశ్వాసపాత్ర: ప్రధాని మోడీ
గాంధీనగర్ : ప్రపంచవ్యాప్త అనిశ్చితత, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని,...
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్… మళ్ళీ వెబ్ సైట్ పేరు మార్పు!
మన తెలంగాణ / హైదరాబాద్: మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు తితిదే ప్రకటించింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టిటిడి...
‘డంకీ’ భారీ వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న షారూక్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సహా ఇతర నటీనటుల అద్భుతమైన పెర్ఫామెన్స్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని టేకింగ్తో రూపొందిన భారి చిత్రం ‘డంకీ’.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలను దోచుకుంది. అందరికీ...
ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిసిటీవి కెమెరా దృశ్యాల ఆధారంగా ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అయితే వారు...
అందరికీ గజదొంగ… ఆ ఊరి వారికి మంచిదొంగ!
జూబ్లీ హిల్స్ పోలీసులు మొన్న ఓ దొంగను పట్టుకున్నారు. వాడు అలాంటి ఇలాంటి దొంగ కాదు. కొండవీటి దొంగ. పెద్దలను కొట్టి పేదలకు పంచే మంచి దొంగన్నమాట. పైగా ముగ్గురు పెళ్ళాల ముద్దుల...
మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర నేరస్తుడు అరెస్టు, రిమాండ్
నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతున్న తీరు
‘కిక్’ సినిమా తరహాలో నేరాలకు పాల్పడిన వైనం
ఆధునిక రాబిన్హుడ్..దోచిన సొమ్ముతో పేదలకు ఆర్ధిక సాయం
స్వగ్రామానికి విద్యుత్ వెలుగులను అందించి ‘ఉజ్వల్’గా గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వీడొక కొండవీటి దొంగ.. పైగా ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు!
జూబ్లీ హిల్స్ పోలీసులు మొన్న ఓ దొంగను పట్టుకున్నారు. వాడు అలాంటి ఇలాంటి దొంగ కాదు. కొండవీటి దొంగ. పెద్దలను కొట్టి పేదలకు పంచే మంచి దొంగన్నమాట. పైగా ముగ్గురు పెళ్ళాల ముద్దుల...
అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి
విజయవాడకు చెందిన షేక్ జహీరా నాజ్ అనే 22 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన జహీరా.. ఫిజియోథెరపీలో ఎమ్మెస్ చేసేందుకు గత ఆగస్టులో షికాగోకు వెళ్లారు....
తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ..
కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ...
నేడు ఆస్పత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్జి
నందినగర్ లోని ఇంటికి వెళ్లనున్న మాజీ సిఎం
పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం !
మన తెలంగాణ/హైదరాబాద్ : బాత్రూంలో జారిపడి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సిఎం కెసిఆర్ శుక్రవారం...
రిలయన్స్తో డిస్నీ విలీనం ఖరారు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీనం కొలిక్కి వస్తోంది. క్యాష్, స్టాక్ ఒప్పందం ద్వారా భారత్ మీడియా ఆపరేషన్ల విలీనానికి రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సోమవారం...
కెసిఆర్ సలహాలు అవసరం
కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని సిఎం ఆకాంక్ష
యశోదలోమాజీ సిఎంను పరామర్శించిన అనంతరం సిఎం రేవంత్ వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని...
ఇస్రో కీలక ప్రయోగం.. భారత్ మరో విజయం
చంద్రుని కక్ష నుంచి భూ కక్ష లోకి మళ్లిన ప్రొపల్షన్ మాడ్యూల్
బెంగళూరు : చంద్రయాన్ 3 ప్రాజెక్టులో మరో కీలకమైన ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి కక్ష లోకి పంపిన...
అగ్నిపర్వతం విస్ఫోటనం: 23 కు పెరిగిన మృతుల సంఖ్య
బాటుపలానో (ఇండోనేషియా) : ఇండోనేషియా లోని మౌంట్ మరపి విస్ఫోటనంలో మృతుల సంఖ్య 23 కు పెరిగింది. ఆదివారం విస్ఫోటనం జరగ్గానే ప్రాథమికంగా 11 మంది మృతి చెందారని వెల్లడించారు. అయితే సోమవారం...
నవంబర్లో రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా నికర విక్రేతలుగా ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) నవంబర్లో మళ్లి భారతీయ స్టాక్మార్కెట్ల వైపు ఆసక్తి చూపారు. గత నెలలో ఎఫ్పిఐ పెట్టుబడులు దాదాపు రూ.9000...
మళ్లీ ఆగిన డ్రిల్లింగ్..
ఉత్తర కాశి: ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటికి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కార్మికులు క్షేమంగా బైటికి వస్తారనే ఆశలు చిగురిస్తూ...
భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
మరో గంటన్నరలో భారత్-ఆస్ట్రేలియా తొలి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ సారథ్యంలోని యువ భారత్, ఆసీస్ ను ఓడించి వరల్డ్ కప్ ఫైనల్...
ఐటి షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 93 పాయింట్ల లాభంతో 66,023.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు...
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
మిండానావోలోని దక్షిణ ఫిలిప్పీన్స్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ ద్వీపం మిండానావోలోని సారంగని రాష్ట్రంలో 78...