Sunday, April 28, 2024

అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

విజయవాడకు చెందిన షేక్ జహీరా నాజ్ అనే 22 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన జహీరా.. ఫిజియోథెరపీలో ఎమ్మెస్ చేసేందుకు గత ఆగస్టులో షికాగోకు వెళ్లారు. ఆమె బుధవారం కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కారులో గ్యాస్ లీకై, జహీరా స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News