Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్ పండిట్ ను కాల్చిచంపిన తీవ్రవాదులు
శ్రీనగర్: తీవ్రవాదులు కశ్మీర్కు చెందిన పండిట్ ప్రభుత్వాఫీసులో కాల్చి చంపిన సంఘటన జమ్ము కశ్మీర్లోని బుడ్గమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పండిట్ కులానికి చెందిన రాహుల్ భట్ చదూరా...
నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సింగబిల్లి గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో శనివారం చోరీ జరిగింది. తుపాకీతో బెదిరించి ఇద్దరు దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు...
రష్యన్ కిండర్గార్టెన్లో కాల్పులు: ముగ్గురి మృతి
మాస్కో: మాస్కోలోని ఒక రష్యన్ కిండర్గార్టెన్లోకి చొరపడిన ఒక సాయుధుడు ఇద్దరు పిల్లలను, ఒక మహిళా ఉద్యోగిని తుపాకీతో కాల్చిచంపినట్లు ఫెడరల్ శాసనకర్త ఒకరు తెలిపారు. సెంట్రల్ రష్యాలోని వెష్కేమా పట్టణంలోని ఒక...
శ్రీరామ నవమి ‘అల్లర్ల’ దర్యాప్తు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను...
ఢిల్లీ కోర్టు కాంప్లెక్స్ లో అనుకోకుండా పోలీస్ కాల్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో నాగాలాండ్ సాయుధ పోలీస్ కానిస్టేబుల్ అనుకోకుండా కాల్పులు జరుపగా ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు న్యాయవాదులు పోట్లాడుకుంటుండగా వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా ఆ కానిస్టేబుల్...
ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు… 14 మంది అరెస్ట్
న్యూఢిల్లీ : హనుమజ్జయంతి సందర్భంగా వాయువ్య ఢిల్లీ జహంగీర్పురిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ఆదివారం చెప్పారు. శనివారం సాయంత్రం రెండు...
హష్ఖలి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం
బాలికపై సామూహిక హత్యాచారం కేసు దర్యాప్తు ప్రారంభం
హష్ఖలి(ప.బెంగాల్): తుపాకీతో బెదిరించి అంత్యక్రియల కోసం తన కుమార్తె మృతదేహాన్ని ఎత్తుకెళ్లారని ఆరోపించిన సామూహిక హత్యాచారానికి గురైన బాలిక తండ్రితో మాట్లాడేందుకు సిబిఐ బృందం ఇక్కడకు...
టోరంటో కాల్పులలో భారతీయ విద్యార్థి మృతి
న్యూయార్క్: టోరంటోలో అజ్ఞాత వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పులలో తీవ్రంగా గాయపడిన 21 సంవత్సరాల భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మరణించారు. ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్...
అరుణతారకు అంతిమ వీడ్కోలు
మన తెలంగాణ/నల్లగొండ రూరల్ : సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఆదివారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు, అభిమానుల...
స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని...
రాజస్థాన్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం
జైపూర్: రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఒక దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం తన భర్త, పిల్లలతో కలసి పొలం నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఆరుగురు వ్యక్తులు...
బెంగాల్లో ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్య!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు హత్యకు గురయ్యారు. వీరిలో ఒకరిని దుండగుడు పాయింట్ బ్లాంక్లో(అతి సమీపం నుంచి) కాల్చి చంపినట్లు సిసిటివిలో రికార్డు అయ్యింది. ఆదివారం కొన్ని గంటల...
హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్కు పిలిచి కాల్చేశారు..
హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు...
హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం నగర శివార్లలోని కర్ణంగూడలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు....
వేగాస్ హుక్కా పార్లర్లో 14 మందిపై కాల్పులు
ఒకరు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
లాస్ వేగాస్: ఇక్కడి ఓ హుక్కా పార్లర్లో 14 మందిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. వారిలో ఒకరు చనిపోగా, మరి ఇద్దరు తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు...
దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది....
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు
తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ
మరో వంద సంవత్సరాలకైనా
అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్
తనంతట తానే నిర్ణయించుకున్నట్టు
కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి...