Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
సమానత్వం.. సమర్థ ప్రజాస్వామ్యంతోనే రాజ్యాంగ ఫలాలు
హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్లో ముస్లిం మతపెద్దల...
గ్రూప్-1 మెయిన్స్కు 123 మంది గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్టి స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొంది మెయిన్స్కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు...
ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడి
సిటిబ్యూరోః జివో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్ను ముట్టడించేందుకు యత్నించారు. మధ్యాహ్నం పలు దఫాలుగా ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో...
అలిగిన విహెచ్..
హైదరాబాద్ : గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదికగా నిలిచింది. కొత్త ఇంఛార్జి ముందే నేతల మధ్య రచ్చ...
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ రేట్లు పెంచాలి
బిసి, ఈబిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే ఎస్సి, ఎస్టి, బిసి...
కెసిఆర్ను కలిసిన గమాంగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
కొత్త సిఎస్ శాంతికుమారి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఎఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేర కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం...
సిఎస్ రిలీవ్
తెలంగాణకు సోమేశ్కుమార్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు
ఆ వెనువెంటనే రిలీవ్ చేస్తూ డిఒపిటి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం
రాష్ట్ర విభజన సమయంలో ఎపికి సోమేశ్
కేటాయింపు క్యాట్ను ఆశ్రయించి
తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్
క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని
హైకోర్టును...
గ్రీన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి సంతోష్
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగ స్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ,...
అండగా నేనుంటా: ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ని గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా...
5లక్షల మందితో ‘అదిరిపోవాలి’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు...
అత్యాచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో ఎఆర్ కానిస్టేబుల్ను పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...రాజ్భవన్రోడ్డు, ఎంఎస్ మక్తాకు చెందిన యువతి(21)కు...
పిసిసి వచ్చినా.. ఇంకే పదవి దక్కినా అణకువగా వుండాలి: మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి అయినా, ఇంకేదైనా పదవి వచ్చినోళ్లు అణుకువగా వుండాలని మధుయాష్కీ హితవు పలికారు. తాము...
ప్రగతి భవన్ ముట్టడించిన బిజేవైఎం కార్యకర్తలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజేవైఎం కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్ను ముట్టడించారు. పెద్ద ఎత్తున బిజెవైఎం కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి నేపథ్యంలో...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
జనవరిలో పోడు భూముల సమస్య పరిష్కారం
హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో విద్య, వైద్యం,...
దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ ఇస్సంపల్లి భూవిరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు ప్రభుత్వం, కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ‘మన ఊరు మనబడి”. సర్కార్ బడుల బలోపేతమే...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...