Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
6 ప్రాజెక్టులకు అనుమతి అవసరం లేదు
కృష్ణా బేసిన్
ప్రాజెక్టులపై
కేంద్రం గెజిట్
నోటిఫికేషన్
రాష్ట్రంలోని
కల్వకుర్తి,
నెట్టెంపాడు
ఎత్తిపోతల
పథకాలకు
కొత్త ఊపిరి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా రివర్ తెలు గు రాష్ట్రాలకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతిపై కేంద్ర...
‘సాహితీ’ ముంచింది
ప్లాట్ల పేరిట మోసం చేశారంటూ
కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా
మూడేళ్ల క్రితం వెంచర్ ప్లాట్లకు డబ్బులు కట్టిన
బాధితులు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపణ
రూ.300 కోట్లమేర మోసం జరిగిందని ఆగ్రహం
మన...
425 గ్రామలకు 4జీ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్:దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మం త్రి మండలి దేశవ్యాప్తంగా 4జీ మొ బైల్ సేవలు...
హైదరాబాద్ రోడ్లకు మహర్దశ
మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డిసిఎల్)కు రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ జిఓ నెంబర్ 510ను పురపాలక శాఖ...
సముద్రంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
సముద్రంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన విద్యార్థులు
ఒకరు సేఫ్, ఆరుగురి మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : సముద్రంలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గల్లంతైన వారిలో శనివారం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం...
షూటింగ్స్ ఆపేసే ప్రసక్తే లేదు…
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ... ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్...
ఎల్లుండి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి....
ఆర్ఏసి వచ్చినా బెర్తులు ఖరారు..!
బెర్తుల కేటాయింపు కోసం దక్షిణమధ్య రైల్వే సరికొత్త విధానం
మనతెలంగాణ/హైదరాబాద్ : సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్ఏసీ వస్తే తమకు బెర్తు ఖరారవుతుందో లేదోనని ఆందోళన చెందుతారు. ఇకపై ఆ...
12 వరకు పిఇసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్ పిఇసెట్) దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఆగస్టు 12వ తేదీ వరకు...
కేంద్ర మంత్రి సింధియాకు మంత్రి కెటిఆర్ సవాల్
మధ్యప్రదేశ్లో తెలంగాణ కంటే మెరుగైనా
అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలి
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి...
బదిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
మన తెలంగాణ / హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మలక్పేట ఆస్మాన్గడ్ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఒకటవ...
కృష్ణా బేసిన్లో ఆరు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా రివర్బేసిన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులను తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా నదివెంట ఉన్న ఈ...
తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...
ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం 2.30గంటల...
చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ స్వర్గం శ్రీనివాస్ పదవీ విరమణ
హైదరాబాద్ : అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ పదవీ విరమణ పొందారు. శనివారం అరణ్యభవన్లో స్వర్గం శ్రీనివాస్ను పిసిసిఎఫ్,...
ఆ నిధుల కోసం మోడీ ప్రభుత్వంతో కెసిఆర్ పోరాడుతున్నారు…
భద్రాద్రి కొత్తగూడెం: వరద బాధితులను ఆదుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని ఎంపి పార్థసారథిరెడ్డి తెలిపారు. ఎంపి పార్థసారిథి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కెసిఆర్ మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారన్నారు....
వరద నష్టం జరిగినా కేంద్రం సాయం చేయడం లేదు: నామా
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో పెద్ద ఎత్తున వరద నష్టం జరిగినా కేంద్రం సాయం చేయడం లేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ లో వరద సమస్యలపై చర్చ జరిపాలని కోరితే...
రాజగోపాల్ రెడ్డిని ప్రజలే ఓడిస్తారు: ఎంపి లింగయ్య
హైదరాబాద్: మునుగోడు ప్రజలను ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బిజెపితోనే...
క్రాస్ బౌ షూటింగ్ గన్ ను ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ మినీ స్టేడియం లో తెలంగాణ క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
అఖిలేశ్తో కెసిఆర్ చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధానిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో శుక్రవారం ఉత్తరప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల...